News

News

వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

కడప జిల్లాలో అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఈ ఏడాది అయ్యప్ప ఆరట్టును వైభవంగా నిర్వహించారు. తిమ్మసముద్రం, సుండుపల్లెలో వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి మేళతాళాలు బాణాసంచా కాలుస్తూ ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. తిమ్మసముద్రం...
News

అంగరంగ వైభవంగా కోదండరామస్వామి కల్యాణోత్సవం

నిండు పున్నమి వెన్నెల కాంతు ల్లో ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాక్షాత్‌ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వరుడు కోదండరామస్వామి వారికి సాక్షాత్‌ లక్ష్మీ స్వరూపిణి అయిన వధువు సీతమ్మవారికి బుధవారం రాత్రి 9.23 గంటల సమయంలో...
News

కేరళ రైలులో నిప్పుపెట్టిన వ్యక్తి అరెస్టు

కేరళలో ఓ రైలులో తోటి ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడినట్టు భావిస్తున్న షారుఖ్‌ సైఫీ అనే వ్యక్తిని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. గత...
News

బీజేపీకి దేశమే సర్వస్వం : మోదీ

దేశంలో అవినీతిపైనా, వంశపారంపర్య రాజకీయాలపైనా పోరాడేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. బీజేపీకి అన్నిటి కన్నా దేశమే ముఖ్యమని చెప్పారు. ఆ పార్టీ 43వ వ్యవస్థాపక...
News

ప్లాస్టిక్‌ ఇవ్వండి, బంగారం తీసుకోండి

తమ గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు గాను కశ్మీర్‌లోని సదీవారా గ్రామ పంచాయతీ ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గ్రామంలోని ప్లాస్టిక్‌ చెత్తను ఇచ్చినవారికి ఒక బంగారు నాణేన్ని బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. పథకం ప్రకటించిన 15 రోజుల్లోనే గ్రామం...
News

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రబలుతోంది

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రబలుతోంది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర కలవరపడుతున్నారు. కొవిడ్ వల్ల ఒక్క రోజులో నలుగురు మరణించారు.మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 711 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం కంటే...
News

భక్తుల కోసం ఏప్రిల్ 25 నుంచి తెరవనున్న కేదార్‌నాథ్ ధామ్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఏప్రిల్ 25వతేదీన భక్తుల సందర్శన కోసం తెరవనున్నారు. భక్తులు నడకతో పాటు హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.భక్తుల కోసం కేదార్‌నాథ్ ధామ్ పోర్టల్‌ను తెరుస్తామని అధికారులు పేర్కొన్నారు. కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో...
News

హనుమాన్ జయంతి సందర్భంగా కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పారామిలటరీ బలగాలను కోరాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హౌరా , హుగ్లీ జిల్లాల్లో శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా హింసాత్మక సంఘటనలు, ఆ తర్వాత...
1 1,904 1,905 1,906 1,907 1,908 3,042
Page 1906 of 3042