News

News

వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం

కడప జిల్లా రాజంపేట ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటిమిట్ట పురవీధుల్లో సీతారామలక్ష్మణులు విహరించారు. ఈ రథోత్సవ కార్యక్రమాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని...
News

కన్నుల పండవగా తిరుకల్యాణోత్సవం

అనంతపురం జిల్లాలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో రాములవారి తిరుకల్యాణోత్సవాన్ని కన్నుల పండవగా నిర్వహించారు. ఉదయం సీతారాములకు వివిధ అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేదపండితుల మంత్రో చ్ఛారణల నడుమ కల్యాణోత్సవం నిర్వహించారు....
News

వైభవంగా రామతీర్థం తిరునాళ్ల

చీమకుర్తి రామతీర్థం తిరునాళ్ల మహోత్సవం బుధవారం అంగరం గవైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చా రు. వివిధ రాజకీయపార్టీల వారు 11 విద్యుత్‌ ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ, టీవీ కళాకారులచే నిర్వహించిన...
News

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,203 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....
News

ముగిసిన వసంతోత్సవాలు

తిరుమలలోని వసంతమండపంలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి వసంతోత్సవాలు బుధవారంతో ముగిశాయి. మూడోరోజు ఉదయం శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం...
News

8 నుంచి తిరుపతికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే వందేభారత్‌ రైలు నడపనుంది. ఈ నెల 8వ తేదీ నుంచి సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ...
News

కాణిపాకంలో ప్రతి బుధవారం తిరుమంజన సేవ

చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఇకపై ప్రతి బుధవారం తిరుమంజన సేవ నిర్వహించనున్నట్లు ఈవో వెంకటేశులు తెలిపారు. ఆలయంలో ఈ సేవను బుధవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల...
News

ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, ముషీరాబాద్‌ మీదుగా తాడ్‌బండ్‌ ఆలయానికి హనుమాన్‌ జయంతి యాత్ర చేరుకుంది. రంజాన్‌ మాసం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు దారిపొడవునా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీపీ కెమెరాల నిఘా...
1 1,903 1,904 1,905 1,906 1,907 3,042
Page 1905 of 3042