News

News

హిందువన్న కారణంతో భారతీయ విద్యార్థి పై అనర్హత వేటు

హర్యానాకు చెందిన కరన్‌ కటారియా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. హిందూ దేశానికి చెందినవాడనే కారణంతో తాను చదువుతోన్న యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ పదవికి పోటీచేసేందుకు స్టూడెంట్ యూనియన్‌ అనర్హత వేటు వేసింది. తాను మాత్రమే కాకుండా లండన్‌...
News

కన్నుల పండువగా రఘునాయక స్వామి కళ్యాణం

ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహొత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని...
News

శ్రీవారి నిజపాద దర్శనం వీలుకాదన్న ఈవో…. సుదర్శనం, గోవర్ధన్, కల్యాణి సత్రాల పునర్నిర్మాణం

గత కొంతకాలం క్రితం వరకూ భక్తులకు భగవంతుడు గోవింద విగ్రహం యొక్క పవిత్ర పాదాలను చూసే అవకాశం ఉండేది.. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఓ ధర్మారెడ్డి నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి నిజపాద దర్శన పునః ప్రారంభించాలని...
News

కోనసీమ ఆలయాల్లో వరస దొంగతనాలు.. సీసీ టీవీలో వివరాలు!

కోనసీమ జిల్లాలోని పలు దేవాలయాల్లో ఎన్ని చర్యలు చేపట్టినా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆలయాల్లోని విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లుతూనే ఉన్నారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లోని ప్రముఖ ఆలయంలో దొంగలు పడ్డారు. నగదు సహా సీసీ కెమెరాలకూడా ఎత్తుకెళ్లారు....
News

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఆధార్‌ నమోదు

వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులకు తమ ఇంటి వద్దే ఆధార్‌ నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ఈ విధానాన్ని బుధవారం నుంచే ఆందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. వివిధ సంక్షేమ...
News

క్యాథలిక్ చర్చిలో 600 మంది చిన్నారులను లైంగికంగా వేధింపులు

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో క్రైస్తవ మతబోధకులు చిన్నారులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వస్తున్నాయి. బాల్టిమోర్ చర్చిలో గత 80 ఏళ్లలో సుమారు 600 మందికి పైగా చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యారని, 150 మందికి పైగా మతగురువులు ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్టు...
News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. దీంతో కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్‌ వెలుపలకి వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ...
News

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి – కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కోవిడ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, కాబట్టి రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి, పరీక్షలను...
1 1,900 1,901 1,902 1,903 1,904 3,042
Page 1902 of 3042