News

News

దేశవ్యాప్తంగా కరోనా మాక్ డ్రిల్‌

దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున దేశంలోని ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారాలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు దీనిలో పాల్గొంటున్నాయి. మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించేందుకు కేంద్ర...
News

పర్యావరణం, ఆర్థికం రెండూ ముఖ్యమే – ప్రధాని మోదీ

ప్రకృతి సంరక్షణ భారతీయ సంస్కృతిలో భాగమని ప్రధాని మోదీ చెప్పారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య ఘర్షణను భారత్‌ విశ్వసించదన్నారు. అయితే, ఆ రెండింటితోనూ సహజీవనానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ అనేది విశ్వవ్యాప్త అంశమన్నారు. పెద్ద పులుల సంరక్షణకు...
News

తైవాన్‌పై యుద్ధమేఘాలు

ద్వీప దేశం తైవాన్‌పై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? వందల ఏళ్లుగా చైనా-తైవాన్‌ల వైరం కొనసాగుతున్నా.. ముందెన్నడూ లేనట్లుగా చైనా ఇప్పుడు లైవ్‌ఫైర్‌ ట్రైనింగ్‌కు సిద్ధమవ్వడానికి కారణం యుద్ధకాంక్షేనా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇప్పటికే చైనా తమ విన్యాసాలను...
News

108 ఏళ్ల వయసులో పరీక్షల్లో పాసైంది

తమిళనాడులోని తేని జిల్లా కంభం ప్రాంతానికి చెంది న కమలకన్ని అనే శతాధిక వృద్ధురాలు చదువుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో పాసై అందరిని ఆశ్చర్యపరిచింది. రెండో తరగతి వరకు చదివిన కమలకన్ని కేరళలోని ఇడుక్కి...
News

సీఆర్‌ రావుకు అత్యున్నత పురస్కారం

ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్‌) నిపుణుడు, భారతీయ అమెరికన్‌ కల్యంపూడి రాధాకృష్ణరావు(102) అలియాస్‌ సీఆర్‌ రావుకు స్టాటిస్టిక్స్‌ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్‌ అవార్డుగా భావించే ఇంటర్నేషల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు సీఆర్‌ రావును వరించింది....
News

ఎన్నికల ప్రక్రియలో మార్పు తెస్తాం: రిజిజు

దేశవ్యాప్తంగా మొత్తం ఎన్నికల ప్రక్రియలోనే మార్పు తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ఆదివారం చెప్పారు. ఇందుకోసం ఎన్నికల నిబంధనల్లో కొన్ని సవరణలు చేస్తామన్నారు. ‘‘అయితే, దీనిపై నేను ఇప్పుడే ఏ హామీ ఇవ్వలేను. అది ఇంకా...
News

శ్రీనగర్‌లో జీ-20 సదస్సు

చైనా, పాకిస్థాన్‌ల అభ్యంతరాలను తోసిరాజని.. జీ-20 సదస్సును కశ్మీర్‌లో నిర్వహించేందుకు భారత్‌ నిర్ణయించింది. ఈ ఏడాది మే 22 నుంచి 24 వరకూ టూరిజం వర్కింగ్‌ గ్రూపు సమావేశం శ్రీనగర్‌లో జరగనుందని తాజాగా స్పష్టం చేసింది. జీ-20 కాలెండర్‌ను అప్‌డేట్‌ చేసింది....
News

జాతీయ జెండాకు అవమానం

జాతీయ జెండాను ఓ వ్యక్తి అవమానించాడు. దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే.. త్రివర్ణ పతాకాన్ని పుచ్చకాయల దుమ్మును శుభ్రం చేయడానికి వినియోగించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వ్యక్తి పుచ్చకాయల దుమ్మును...
1 1,898 1,899 1,900 1,901 1,902 3,042
Page 1900 of 3042