News

News

నాలుగురోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.17.51 కోట్లు

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం నాలుగురోజులుగా భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ఉదయం మొదలైన యాత్రికుల రద్దీ సోమవారం మఽధ్యాహ్నం వరకు కొనసాగింది. శుక్రవారం 71,782 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రూ.3.28 కోట్ల హుండీ ఆదాయం లభించింది. శనివారం రూ.4.21...
News

అంగరంగ వైభవంగా గంగమ్మ తిరుణాల

కడప జిల్లా కురబలకోట మండ లం తెట్టు సమీపంలో వెలసిన పాలేటి గంగ మ్మ తిరుణాలను అంగరంగ వైభవంగా నిర్వ హించారు. రెండు రోజుల పాటు నిర్వహిం చనున్న తిరుణాల గురువారం నుంచి ప్రా రంభం కానుండడంతో చుట్టు పక్కల ప్రాం...
News

అశ్వవాహనంపై దర్శనమిచ్చిన చౌడేశ్వరి

అనంతపూర్‌ జిల్లా అమడగూరు స్థానిక చౌడేశ్వరీ దేవి జ్యోతి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవకర్తలుగా రెడ్డివారిపల్లికి చెందిన అశ్వత్థమ్మ, పీఎల్‌ఎన రెడ్డి, పీ శ్రీరామిరెడ్డి వ్యవహరించారు. అమ్మవారి పల్లకిని ప్రత్యేకపుష్పాలతో అలంకరించి ఆలయంనుంచి మంగళవాయిద్యాల...
News

బాలికను గర్బవతిని చేసిన పాస్టర్‌

ఆంధ్ర ప్రదేశ్ లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రభువుకు ప్రతినిధిగా ఉండి.. ప్రార్థనలతో స్వస్థత చేకూరుస్తాడని నమ్మితే దారుణానికి తెగించాడు ఓ పాస్టర్. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ పాస్టర్...
News

సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోతిబా ఫులే

మహాత్మా జ్యోతిబా ఫూలే 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. 28నవంబర్ 1890లో తనువును చాలించారు. వీరి జీవిత కాలంలోనే 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై మరింత బిగుసుకుంది. అనంత లక్ష్మణ కన్హరే, వాసుదేవ బలవంత...
News

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీలకు హైకోర్టు అనుమతి

తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ ర్యాలీలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఆర్ఎఎస్ఎస్ ర్యాలీలపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎంకే స్టాలిన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వి.రామసుబ్రమణియన్, పంజక్ మిథాల్‌తో కూడిన సుప్రీంకోర్టు...
News

హిందూ ఆధ్యాత్మిక సంస్థల సేవలు అపారం – ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్

  దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థలే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌ చెప్పారు. మిషనరీలతో పోలిస్తే హిందూ ఆధ్యాత్మిక గురువులు సమాజ సేవలో ఎన్నో రెట్లు...
News

అయోధ్య రామ్ లల్లాకు 155 దేశాల నీటితో యోగీ జలాభిషేకం

అయోధ్యలోని రామ్ లల్లాకు భారీ స్ధాయిలో జలాభిషేకం చేసేందుకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 23న అయోధ్య రామ్ లల్లాకు 155 దేశాల నీటితో జలాభిషేకం నిర్వహించాలని యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయించారు. చైనా,పాకిస్తాన్, కెనడా, రష్యా, టిబెట్, కజకిస్దాన్,...
1 1,896 1,897 1,898 1,899 1,900 3,042
Page 1898 of 3042