News

News

కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాది కాల్చివేత

కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో పాక్‌ ఉగ్రవాదుల కుట్రను భద్రత బలగాలు తాజాగా భగ్నం చేశాయి. ఇక్కడి నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)ను దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరిని కాల్చిచంపాయి. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ‘‘ఆదివారం...
News

వీసాల ఫీజులు పెంచిన అమెరికా

టూరిస్టు, స్టూడెంట్‌, వర్క్‌ వీసాల ఫీజులను అమెరికా పెంచింది. మే 30 నుంచి పెంచిన ధరలు వర్తిసాయి. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అప్లికేషన్‌ (ఎన్‌ఐవీ) ప్రాసెసింగ్‌ ఫీజును 165 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచినట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది....
News

మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ర్యాలీ

మతం మారిన గిరిజనులను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని జనజాతి సురక్షా మంచ్ జాతీయ ప్రతినిధి హెచ్.కె. నాగు డిమాండు చేశారు. జనజాతి సురక్షా మంచ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాడేరులో నిర్వహించిన గిరిజన సంస్కృతి పరిరక్షణ సమ్మేళనానికి ''ఆయన ముఖ్య...
News

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచే శ్రీవారి ఆలయం మొదలుకొని, నాలుగు మాడవీధులు, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద భవనం, అఖిలాండం, క్యూకాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, రోడ్లు, బస్టాండ్‌...
News

శ్రీశైలం అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేత

శ్రీశైలం మహాక్షేత్రంలో అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వారాంతం సందర్భంగా శని, ఆది, సోమవారాలలో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. దీంతో మల్లికార్జున స్వామి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే మూడు రోజుల...
News

భింద్రన్‌లా కనపడాలని సర్జరీ చేయించుకున్న అమృత్‌పాల్‌ సింగ్‌

ఖలిస్థాన్‌ వేర్పాటువాది, వారిస్‌ దే పంజాబ్‌ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్‌ అధికారులు 3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వారిస్‌ దే పంజాబ్‌ చీఫ్‌ దీప్‌ సిద్దూ మరణించాక ఐఎ్‌సఐ...
News

చెన్నైలో 8 చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు

తమిళనాడు రాజధాని చెన్నైలో నివసిస్తున్న ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుల నివాస గృహాలు, సంస్థలలో జాతీయ దర్యాప్తు బృందం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు జరిపి, రూ.1 కోటి నగదు, 300 గ్రాముల బంగారు నగలను స్వాధీనం...
News

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని హత్య చేస్తానని మెయిల్‌ చేసింది అతనే!

ప్రధాని నరేంద్ర మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ను హత్య చేస్తానని బెదిరిస్తూ ఓ మీడియా సంస్థకు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏప్రిల్ 5న లక్నోలోని సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌లో...
1 1,899 1,900 1,901 1,902 1,903 3,042
Page 1901 of 3042