News

News

టోకెన్లు ఉన్నవారే తిరుమలకు రండి

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో రద్దీ పెరిగిందని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. అధిక రద్దీ కారణంగా రూ.300 దర్శన టికెట్లు, ఎస్‌ఎ్‌సడీ, దివ్యదర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని శనివారం ఓ ప్రకటనలో...
News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వరుసగా సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటేత్తారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 85,450 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21...
News

కాణిపాకంలో భక్తుల రద్దీ

కాణిపాకం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి వేలాదిమంది భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్‌లో భక్తులమధ్య...
News

వైభవంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్స వాలలో భాగంగా ఆదివారం రాత్రి చెన్నకేశవ స్వామి శేషవాహనంపై కాళియమర్ధన అలం కారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నగరోత్స వంలో భాగంగా నాలుగు మాఢవీధులలో విహరించారు. శేషవాహన విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి...
News

వైభవంగా గడుల పూజ

విజయనగరం జిల్లా మామిడిపల్లి గ్రామ దేవత ముంగారమ్మ పండగకు ఆదివారం శ్రీకారం చుట్టారు. దీనిలోభాగంగా తొలి అంకమైన గడుల పూజ ( పొలిమేర కట్టడి ) కార్యక్రమాన్ని ఆదివారం అశేష భక్తజనం నడుమ ఘనంగా నిర్వహించారు. పూజాసామగ్రి, ముర్రాటతో పెద్దసంఖ్యలో మహిళలు...
News

భక్తులు పోటెత్తారు

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రికి 70 వేల మంది భక్తులు తరలి రావ డంతో మంత్రాలయం రోడ్లు, మఠం ప్రాంగణం, మధ్వమార్గ్‌కారిడార్‌ భక్తులతో కిక్కిరిసింది. ఇసుక వేస్తే రాలనంతా భక్తులు రావడంతో క్యూలైన్లు, పరిమళ ప్రసాదం,...
News

ఘనంగా పోలేరమ్మ జాతర

కడప జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల సమీపంలోని ఇప్పవనంలో వెలసిన పోలేరమ్మ గ్రామ దేవత తిరునాళ్ల వైభవంగా జరి గింది. అమ్మ వారికి వివిద పుష్పాలతో పాటు నిమ్మకాయలతో అకర్షిణీ యంగా అలకరించి డప్పుల దరువులు, మేళాతాళాలు మంగళవాయిద్యాల మధ్య ప్రత్యేక...
News

సూదిమొనంత స్థలం కూడా ఎవరూ ఆక్రమించలేరు – అమిత్‌షా

భారతదేశానికి చెందిన సూదిమొనంత భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం కూడా ఎవరూ చేయలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబితూలో ''వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం'' ను సోమవారంనాడు ఆయన ప్రారంభించారు....
1 1,897 1,898 1,899 1,900 1,901 3,042
Page 1899 of 3042