News

News

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి ఉత్సవాలకు ముస్తాబు

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి ఈనెల 23వ తేదీన భక్తులకు నిజరూపంలో దర్శనం (చందనోత్సవం) ఇవ్వనున్నారు. ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.మల్లికార్జున తెలిపారు. శుక్రవారం సింహగిరిపై ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెల్లవారుజామున నాలుగు గంటలకు భక్తులకు సర్వ...
News

అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలను

కడప జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభ వంగా నిర్వహిం చారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తిరుణాల శుక్రవారం సాయంత్రం ముగిసింది. రథోత్సవ వేడుకల సందర్భంగా రథంలో వేణుగోపాల...
News

విరిగిన త్రిపురాంతకం ఆలయ ధ్వజస్తంభం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో శుక్రవారం పెనుగాలుతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభం విరిగిపడిపోయింది. అప్పటికే ఆలయం మూసివేసి ఉండటం, భక్తులెవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం విరిగిన ధ్వజస్తంభాన్ని 2004లో పునఃప్రతిష్ఠించారు. కాగా...
News

పీఎస్‌ఎల్వీ-సీ55 (PSLV-C55) రాకెట్ ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్వీ-సీ55 (PSLV-C55) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా (Tirupati District) షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ55 రాకెట్‌‌ను ప్రయోగించారు. సింగపూర్‌ (Singapore)కు చెందిన 741 కిలోల టెలియోస్‌-2 శాటిలైట్‌తో పాటు.. 16...
News

సోనియా గాంధీ బంధువు భూమిపై గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కన్ను

ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ (Atiq Ahmed) ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీలో ఉంటూ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను నిర్వహించిన అతిక్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. అలాంటి సమయంలో...
News

వాతావరణ మార్పులపై అవగాహన పెంచేందుకు భారీ కార్యక్రమం

ధరిత్రి దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ (Energy Swaraj Foundation) భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనడం కోసం అవగాహన కలిగిన పౌరుల సారథ్యంలో సామూహిక ఉద్యమాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం...
News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్వనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న 57,354 మంది భక్తులు దర్శించుకుని...
News

కరోనా వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది

delhi: దేశంలో కరోనా వైరస్ (corona virus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ (central health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి...
1 1,883 1,884 1,885 1,886 1,887 3,043
Page 1885 of 3043