సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి ఉత్సవాలకు ముస్తాబు
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి ఈనెల 23వ తేదీన భక్తులకు నిజరూపంలో దర్శనం (చందనోత్సవం) ఇవ్వనున్నారు. ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.మల్లికార్జున తెలిపారు. శుక్రవారం సింహగిరిపై ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెల్లవారుజామున నాలుగు గంటలకు భక్తులకు సర్వ...







