News

News

అయోధ్య రాముడికి జలాభిషేకం.. పాక్​, ఉక్రెయిన్​ సహా 155 దేశాల నీటితో..

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏడు ఖండాల్లోని 155 దేశాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అయోధ్య రాముడి కోసం నిర్మిస్తున్న రామమందిరం స్థలంలో జలాభిషేకం నిర్వహించారు శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ సభ్యులు. ఈ మహాఘట్టంలో...
News

‘తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం’…. అమిత్ షా

తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ సర్కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా...
News

గంగా పుష్కరాలు.. అన్నార్తిని తీరుస్తున్న తెలుగువారు

గంగా పుష్కర కుంభమేళా నేపథ్యంలో కాశీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు.. తెలుగు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వాసవీ సదన్, తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సోషల్...
News

వీఐపీల సేవలో అధికారులు.. సామాన్య భక్తులకు దక్కని దర్శన భాగ్యం

అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం తిలకించే భాగ్యం సామాన్య భక్తులకు దక్కలేదు. నిబంధనలకు విరుద్ధంగా లెక్కకు మించి ప్రొటోకాల్‌, వీఐపీ దర్శన టిక్కెట్ల జారీతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి...
News

శాస్త్రోక్తంగా.. ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శోభకృత్‌ నామ సంవత్సర అక్షరతృతీయ సందర్భంగా చినరాజగోపురం వద్ద యాగం జరిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ యాగం ప్రారంభించారు. ఈ యాగంలో పాల్గొనే ఉభయదాతలకు వెయ్యి రూపాయలు...
News

పశ్చిమబెంగాల్‌లో తాజా అల్లర్లు, రాళ్లురువ్విన స్థానికులపై లాఠీచార్జి

పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) కలియాగంజ్ టౌన్ ఉత్తర్ దినజ్‌పూర్ (Uttar Dinajpur) ప్రాంతంలో శనివారంనాడు తాజా అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఘటన ఉద్రిక్తతలకు కారణమైంది. మైనర్ బాలిక మృతదేహం శుక్రవారంనాడు వెలుగుచూడటంతో రాష్ట్ర...
News

మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం.. కేరళ బీజేపీ కార్యాలయానికి బెదిరింపు లేఖ….

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ ఓ బెదిరింపు లేఖ రావడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఆయన ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు....
News

కాణిపాక వినాయకస్వామి కల్యాణోత్సవం

స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వి.వి.పురంలోని కన్నికాపరమేశ్వరి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాన్ని దేవదాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు, కాణిపాక వరసిద్ధుడి ఆలయం వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ...
1 1,882 1,883 1,884 1,885 1,886 3,043
Page 1884 of 3043