శ్రీవారి ధర్మ రథం బస్సును హైజాక్ చేసిన దొంగ… బ్యాటరీ చార్జింగ్ అయిపోవడంతో…
తిరుమల గిరుల్లో తిరిగే శ్రీవారి ధర్మరథం బస్సును ఓ దొంగ హైజాక్ చేశాడు. కొండపై భక్తులను అటూఇటూ చేరవేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. అలాంటి బస్సును ఓ దొంగ హైజాక్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున డిపోలో పార్క్ చేసిన బస్సును...







