News

News

శ్రీవారి ధర్మ రథం బస్సును హైజాక్ చేసిన దొంగ… బ్యాటరీ చార్జింగ్ అయిపోవడంతో…

తిరుమల గిరుల్లో తిరిగే శ్రీవారి ధర్మరథం బస్సును ఓ దొంగ హైజాక్ చేశాడు. కొండపై భక్తులను అటూఇటూ చేరవేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. అలాంటి బస్సును ఓ దొంగ హైజాక్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున డిపోలో పార్క్ చేసిన బస్సును...
News

పీఓకేను ఖాళీ చేయండి: భారత్‌ అల్టిమేటమ్‌

ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్‌కు భారత్‌ ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌ దురాక్రమణలో ఉన్న కశ్మీర్‌లో భూభాగాలను ఖాళీ చేయాలని, పాక్‌ గడ్డపైనున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని గట్టిగా చెప్పింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన...
News

ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఇండియాలో 25 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పరుగులు పెడుతున్నాయి. ఇవాళ్టి 9తో కలిపి.. ఈ సంఖ్య 34కి పెరిగింది. ఈ రైళ్ల ప్రారంభంతో.. దేశంలో...
News

G20తో భారత్ సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసింది, ఏడాది పాటు వేడుకలు – మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ లో G20 సదస్సు గురించి ప్రస్తావించారు. 105వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ఆయన ఆఫ్రికన్ యూనియన్‌ని G20లో శాశ్వత సభ్య దేశంగా ఎంపిక చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత...
News

భారత నిరంతర ప్రగతిని ప్రశంసించిన శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధన

భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీలంక ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందులో శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధన పాల్గొన్నారు. ప్రపంచ వేదిక పై భారతదేశం తన గౌరవాన్ని ఇనుమడింపజేసుకుందని అంతేకాక అంతర్జాతీయ యవనిక పై ప్రతిష్టను, స్థానాన్ని...
News

తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు టోల్‌ఫ్రీ నంబర్.. ఫోన్ చేస్తే సమస్త వివరాలు!

తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా 1800-571-9984 టోల్‌ఫ్రీ సదుపాయాన్ని తీసుకువచ్చింది. శ్రీ అఖిలభారత అయ్యప్ప సేవాట్రస్ట్ ఆధ్వరంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీబీ అధ్యక్షుడు ఆనందగోపాలన్ ఈ...
News

500 ఏళ్ల నాటి అద్భుతం ఆవు పేడతో చేసిన వినాయక విగ్రహం..కోర్కెలు తీర్చే దైవం

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో నల్‌ఖేడా ప్రధాన కూడలిలో చాలా పురాతనమైన గణేశ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం విశిష్టత ఏమిటంటే.. ఆవు పేడతో తయారు చేయబడింది. అందుకే ఆ విగ్రహాన్ని ఆవు పేడ వినాయకుడు అంటారు. పురాతన...
News

సూర్యప్రభ వాహనంపై శ్రీవారు.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఏడో రోజు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా సూర్యప్రభ వాహనంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పాల్గొన్నారు. ఇక, స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పడుతున్నారు....
1 1,866 1,867 1,868 1,869 1,870 3,043
Page 1868 of 3043