News

News

వాయుసేనలోకి పవర్ఫుల్ విమానం. ఎమర్జెన్సీ సమయంలో సైనికుల తరలింపు మరింత ఈజీ!

సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానం.. భారత వైమానిక దళంలో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో ఈ విమానాన్ని వాయుసేనలో ప్రవేశపెట్టారు. ప్రత్యేక మిషన్లు చేపట్టడం సహా విపత్తు సమయాల్లోనూ, సముద్ర గస్తీలోనూ ఈ...
News

వామన ద్వాదశి ఎప్పుడు.. ప్రాముఖ్యత ఏంటి..??

వామన ద్వాదశి లేదా వామన జయంతి భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ద్వాదశిని వామన ద్వాదశి అంటారు. ఈ రోజున, శ్రీ హరి విష్ణు..వామన అవతారం లేదా వామన దేవ రూపంలో జన్మించాడు. ఈ అవతారం మానవ రూపంలో విష్ణువు యొక్క...
News

న్యూజెర్సీలో అతిపెద్ద హిందూ దేవాలయం

ఆధునిక యుగంలో భారత్ వెలుపల విదేశాల్లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభానికి సిద్దమైంది. న్యూజెర్సీలో నిర్మితమైన ఈ దేవాలయాన్ని అక్టోబర్ 8న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న హిందువులు, ఇతర మతస్థులు...
News

రామ్ లల్లా పవిత్ర ఉత్సవానికి 2500 అతిథులు, సన్నాహాల్లో బిజీగా ట్రస్ట్

అయోధ్యలోని రామమందిరంలో రాంలల్లా పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇప్పుడు అయోధ్యలో రాంలల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించడానికి అతిథుల జాబితాను సిద్ధం చేయడం ప్రారంభించింది. ఇందుకోసం 2,500 మంది ప్రముఖులతో కూడిన...
News

మహాత్మా గాంధీ జయంతి.. అక్టోబర్ 1న గంట పాటు శ్రమదానం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1వ ఉదయం 10 గంటలకు పరిశుభ్రత కోసం గంటపాటు శ్రమదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మన్ కీ బాత్, వందే భారత్ రైళ్ల...
News

తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి రథోత్సవం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. భక్తజనసందోహం నడుమ ఉదయం 6గం.55ని. రథోత్సవం మొదలుకాగా.. స్వామివారిని రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట తిప్పారు. గోవింద...
News

అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 10 కుటుంబాలు

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో శనివారం నాడు 10 ముస్లిం కుటుంబాలకు చెందిన 70 మంది సభ్యులను హిందూ మతంలోకి మార్చారు ఆచార్య మృగేంద్ర సింగ్.'ఘర్ వాప్సీ' కార్యక్రమం కింద గత 1.5 సంవత్సరాలలో సుమారు 1100 మంది ముస్లింలు సనాతన ధర్మంలోకి తిరిగి...
News

‘మర్యాద పురుషోత్తమ శ్రీరామ’ ఎయిర్‌పోర్టు.. డిసెంబరు నుంచే సేవలు

వచ్చే ఏడాది జనవరి 22-24 మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనుంది. అయితే అంతకంటే ముందే అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే విమానశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి....
1 1,865 1,866 1,867 1,868 1,869 3,043
Page 1867 of 3043