కోల్కతా ట్రామ్లో దుర్గాపూజను ప్రతిబింబించే పెయింటింగ్లు
కోల్కతాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రామ్ (వీధుల్లో రోడ్లపై నడిచే రైళ్లు) సర్వీసు ఈ ఏడాది 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దుర్గా పూజా క్రమాన్ని ప్రతిబింబించేలా వాటిపై వివిధ పెయింటింగ్లు వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ట్రామ్ సర్వీస్...







