జమ్మూ కాశ్మీర్ : భారత్లో ఇలా కలిసింది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్యభూమిక
( అక్టోబర్ - 26 జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవం ) మహారాజా గులాబ్ సింగ్ వంశస్థుడైన మహారాజా హరిసింగ్ 1925 నుంచి కాశ్మీర్కు పాలకుడయ్యాడు. డోగ్రా జాతికి చెందిన ఈ రాజు హరి సింగ్ హిందువే అయినా భారతదేశానికి స్వాతంత్ర్యం...







