News

ArticlesNews

జమ్మూ కాశ్మీర్ : భారత్‌లో ఇలా కలిసింది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్యభూమిక

( అక్టోబర్ - 26 జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవం ) మహారాజా గులాబ్ సింగ్ వంశస్థుడైన మహారాజా హరిసింగ్ 1925 నుంచి కాశ్మీర్‌కు పాలకుడయ్యాడు. డోగ్రా జాతికి చెందిన ఈ రాజు హరి సింగ్ హిందువే అయినా భారతదేశానికి స్వాతంత్ర్యం...
News

ఈసీ జాతీయ ఐకాన్‌గా ‘న్యూటన్‌’ ఫేం రాజ్‌కుమార్‌రావ్‌

హిందీ చిత్రం ‘న్యూటన్‌’లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) జాతీయ ఐకాన్‌గా నియమించింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా...
News

కెనడాలో కొన్ని వీసా సర్వీసులు పునరుద్ధరించిన భారత్

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అనంతర పరిణామాలతో దెబ్బతిన్న భారత్, కెనడా దౌత్యసంబంధాలు పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగుపడింది. దాదాపు నెలక్రితం రద్దు చేసిన వీసా సర్వీసుల్లో కొన్నింటిని పునఃప్రారంభిస్తున్నట్టు కెనడాలోని ఇండియన్ హైకమిషన్ ప్రకటించింది. ఎంట్రీ వీసా,...
News

‘అయోధ్యకు ఆహ్వానం అందింది.. రాముడి విగ్రహ ప్రతిష్ఠ చూడడం నా అదృష్టం’: మోదీ

ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానించింది. బుధవారం.. మోదీ నివాసానికి వెళ్లిన ట్రస్ట్ సభ్యులు.. వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న...
News

అమ్మ సన్నిధికి అరుణ తోరణం

దేవీ శరణం.. మాతా శరణం.. జగన్మాతా పాహిమాం.. జగజ్జననీ రక్షమాం.. నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. భవానీ దీక్షాధారులు జగమేలు తల్లి దర్శనానికి బుధవారం పోటెత్తారు. నియమ నిష్టలతో దీక్ష ఆచరించిన వీరు.. అమ్మను స్మరిస్తూ... స్తుతిస్తూ.. కీర్తిస్తూ.. అలుపెరగక వందల కిలోమీటర్ల...
News

డిసెంబరు ఆఖరుకు రాష్ట్ర విజన్‌ ప్లాన్‌ 2047

ఆధునిక భారతదేశ నిర్మాణానికి మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో కేంద్రం వికసిత భారత్‌ 2047 కార్యక్రమాన్ని చేపట్టిందని నీతి ఆయోగ్‌ అదనపు కార్యదర్శి వి.రాధ పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలపై దృష్టి సారిస్తూ రాష్ట్ర విజన్‌ ప్లాన్‌ - 2047 రూపకల్పనకు అవసరమైన...
News

ఈ నెల 28న శ్రీవారి ఆలయం మూసివేత

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28న మూసి వేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల...
News

ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులపై దాడి, ముగ్గురికి గాయాలు

కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లా కరునాగపల్లిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు స్వయం సేవకులు గాయపడ్డారు. కరునాగపల్లిలో జరిగిన పథ సంచాలన్‌కు స్వయం సేవకులు హాజరైన కొద్దిసేపటికే పుతియకావు జంక్షన్ వద్ద...
1 1,824 1,825 1,826 1,827 1,828 3,048
Page 1826 of 3048