News

News

కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్: కాశ్మీర్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

పాకిస్తాన్.. దారుణానికి తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దుల్లో అకారణంగా కాల్పులు జరిపింది. పేలుళ్లకూ దిగింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఒక్కసారిగా భారత్‌కు చెందిన సరిహద్దు భద్రత జవాన్ల పోస్టులపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్‌లో...
ArticlesNews

శరద్ పూర్ణిమ నాడు ఆఖరి చంద్రగ్రహణం… గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

శరద్ పూర్ణిమ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలోని పద్నాలుగో తిథి రెండవ రోజున జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న ఒక పండుగగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో పూర్ణిమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది....
News

తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నట ివరకూ ఖాళీగా కనిపించిన క్యూ లైన్లు నేడు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది. అయితే వీకెండ్...
News

మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం.. నింగిలోకి వెళ్లనున్న..!

ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 8 గంటలకు గగన్యాన్ టెస్ట్ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించనుంది. భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత రాకెట్ ప్రయోగాల కోసం ఈ టెస్ట్ వెహికల్ ప్రయోగం నిర్వహిస్తున్నారు....
News

త్వరలో అందుబాటులోకి ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆత్మకథ

ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్‌ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేద...
News

జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం

ఇజ్రాయెల్- పాలస్తీనా సంస్థ హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్‌లో సంక్షోభం చోటు చేసుకుంది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలకు దారితీసే ముప్పును మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ...
News

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఏడు దేశాలకు ఉచిత వీసాల జారీచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి ఆమోదం తెలిపారు. భారత్‌, చైనా, రష్యా, మలేషియా, జపాన్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్ పౌరులకు ఉచితం వీసాలు...
News

లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం

లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్‌లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్,...
1 1,823 1,824 1,825 1,826 1,827 3,048
Page 1825 of 3048