మాడవీధుల్లో మార్మోగిన రామనామం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి.. శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో మాడవీధుల్లో విహరించారు. అంతకుముందు ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం జరిగింది. విశేషసంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం...







