News

News

2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను అధిగమించే అవకాశం

2030 నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక జాబితాలో భారత్‌ గణనీయంగా దూసుకెళ్తోందని తెలిపింది. S&P విడుదల చేసిన నివేదిక...
News

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ అదరహో

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. పోటీల తొలిరోజు, సోమవారం 6 స్వర్ణాలతో పాటు 17 పతకాలు.. రెండోరోజు, మంగళ వారం 3 పసిడి సహా 17 పతకాలు ఖాతాలో సొంతమయ్యాయి. పతకాల పట్టికలో భారత్‌ అయిదో స్థానంలో ఉంది....
News

నేత్రపర్వంగా మైసూరులో దసరా

కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్‌ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు...
News

అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఇండియాను ‘భారత్’తో భర్తీ చేయాలి: NCERT కమిటీ సిఫార్సు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పాఠ్యపుస్తకాలలో 'ఇండియా' పేరును 'భారత్'తో భర్తీ చేయడాన్ని పరిగణించాలని, అలాగే పాఠ్యాంశాల్లో పురాతన చరిత్రకు బదులుగా 'క్లాసికల్ హిస్టరీ'ని ప్రవేశపెట్టాలని NCERT ఉన్నత స్థాయి ప్యానెల్ సిఫార్సు చేసింది. ఈ...
News

భారత అమెరికన్లకు ప్రతిష్ఠాత్మక అవార్డులు.. బైడెన్​ చేతుల మీదుగా..

శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి అమెరికా ప్రభుత్వం అందించే అవార్డులకు ఇద్దరు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అశోక్​ గాడ్గిల్​, శుభ్ర సురేశ్​కు నేషనల్ మెడల్​ ఫర్ టెక్నాలజీ మెడల్​ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం అందజేశారు....
News

భారత దేశంలో ఎక్కడాలేని అవకాశాలు

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కవ అవకాశాలు కలిగిన దేశం భారత దేశమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గుంటూరు జిల్లా, వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ విదేశాల నుంచి 13...
News

ఒకేసారి 108 మంది వీణ వాయిస్తూ అమ్మవారికి స్వరాభిషేకం

తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయంలో ఘనంగా విజయదశమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం 108 మంది ఒకేసారి అమ్మవారి సన్నిధిలో వీణ వాయించారు. మధురై, నమక్కల్, దిండిగల్కు చెందిన కళాకారులు ఈ స్వరాభిషేకంలో భాగస్వాములు అయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల...
News

నిజరూపంలో దర్శనమిచ్చిన భ్రమరాంబాదేవి

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు మంగళవారం ఉదయం ఈవో డి.పెద్దిరాజు, ఆలయ అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తలు శాస్త్రోక్తంగా ఉత్సవాలకు పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో దర్శనమిచ్చారు. భ్రమరాంబిక, మల్లికార్జున...
1 1,825 1,826 1,827 1,828 1,829 3,048
Page 1827 of 3048