పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28న మూసి వేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల...
కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లా కరునాగపల్లిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు స్వయం సేవకులు గాయపడ్డారు. కరునాగపల్లిలో జరిగిన పథ సంచాలన్కు స్వయం సేవకులు హాజరైన కొద్దిసేపటికే పుతియకావు జంక్షన్ వద్ద...
2030 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక జాబితాలో భారత్ గణనీయంగా దూసుకెళ్తోందని తెలిపింది. S&P విడుదల చేసిన నివేదిక...
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. పోటీల తొలిరోజు, సోమవారం 6 స్వర్ణాలతో పాటు 17 పతకాలు.. రెండోరోజు, మంగళ వారం 3 పసిడి సహా 17 పతకాలు ఖాతాలో సొంతమయ్యాయి. పతకాల పట్టికలో భారత్ అయిదో స్థానంలో ఉంది....
కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు...
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పాఠ్యపుస్తకాలలో 'ఇండియా' పేరును 'భారత్'తో భర్తీ చేయడాన్ని పరిగణించాలని, అలాగే పాఠ్యాంశాల్లో పురాతన చరిత్రకు బదులుగా 'క్లాసికల్ హిస్టరీ'ని ప్రవేశపెట్టాలని NCERT ఉన్నత స్థాయి ప్యానెల్ సిఫార్సు చేసింది. ఈ...
శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి అమెరికా ప్రభుత్వం అందించే అవార్డులకు ఇద్దరు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అశోక్ గాడ్గిల్, శుభ్ర సురేశ్కు నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ మెడల్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం అందజేశారు....
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కవ అవకాశాలు కలిగిన దేశం భారత దేశమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గుంటూరు జిల్లా, వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ విదేశాల నుంచి 13...