News

News

ఈ నెల 28న శ్రీవారి ఆలయం మూసివేత

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28న మూసి వేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల...
News

ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులపై దాడి, ముగ్గురికి గాయాలు

కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లా కరునాగపల్లిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు స్వయం సేవకులు గాయపడ్డారు. కరునాగపల్లిలో జరిగిన పథ సంచాలన్‌కు స్వయం సేవకులు హాజరైన కొద్దిసేపటికే పుతియకావు జంక్షన్ వద్ద...
News

2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను అధిగమించే అవకాశం

2030 నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక జాబితాలో భారత్‌ గణనీయంగా దూసుకెళ్తోందని తెలిపింది. S&P విడుదల చేసిన నివేదిక...
News

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ అదరహో

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. పోటీల తొలిరోజు, సోమవారం 6 స్వర్ణాలతో పాటు 17 పతకాలు.. రెండోరోజు, మంగళ వారం 3 పసిడి సహా 17 పతకాలు ఖాతాలో సొంతమయ్యాయి. పతకాల పట్టికలో భారత్‌ అయిదో స్థానంలో ఉంది....
News

నేత్రపర్వంగా మైసూరులో దసరా

కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్‌ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు...
News

అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఇండియాను ‘భారత్’తో భర్తీ చేయాలి: NCERT కమిటీ సిఫార్సు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పాఠ్యపుస్తకాలలో 'ఇండియా' పేరును 'భారత్'తో భర్తీ చేయడాన్ని పరిగణించాలని, అలాగే పాఠ్యాంశాల్లో పురాతన చరిత్రకు బదులుగా 'క్లాసికల్ హిస్టరీ'ని ప్రవేశపెట్టాలని NCERT ఉన్నత స్థాయి ప్యానెల్ సిఫార్సు చేసింది. ఈ...
News

భారత అమెరికన్లకు ప్రతిష్ఠాత్మక అవార్డులు.. బైడెన్​ చేతుల మీదుగా..

శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి అమెరికా ప్రభుత్వం అందించే అవార్డులకు ఇద్దరు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అశోక్​ గాడ్గిల్​, శుభ్ర సురేశ్​కు నేషనల్ మెడల్​ ఫర్ టెక్నాలజీ మెడల్​ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం అందజేశారు....
News

భారత దేశంలో ఎక్కడాలేని అవకాశాలు

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కవ అవకాశాలు కలిగిన దేశం భారత దేశమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గుంటూరు జిల్లా, వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ విదేశాల నుంచి 13...
1 1,825 1,826 1,827 1,828 1,829 3,048
Page 1827 of 3048