News

News

కేరళ ప్రభుత్వ కార్యాలయంలో క్రైస్తవ మత ప్రార్థనలు

కార్యాలయంలో ఉన్న దుష్టశక్తులను తొలగించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులతో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించాడో ఉన్నతాధికారి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌ చిన్నారుల సంరక్షణ కార్యాలయంలో జరిగింది. టీవీ ఛానెళ్లలో వచ్చిన వార్తల ఆధారంగా దీనిపై దర్యాప్తు చేయాలని సబ్‌ కలెక్టర్‌ను ఆదేశించినట్లు...
ArticlesNews

గిరిజన హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా

(నవంబర్‌ 15 - బిర్సా ముండా జయంతి ) గిరిజన హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్‌ గ్రామంలో 1875 నవంబర్‌ 15న సుగుణ ముండా,...
News

రామ మందిర ప్రారంభోత్సవానికి 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం: వీహెచ్‌పీ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల్లోని 10 కోట్లకుపైగా కుటుంబాలను ఆహ్వానించనున్నట్లు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) వెల్లడించింది. జనవరి 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా...
News

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్‌లో...
News

కృష్ణుడికి నైవేద్యంగా 1,100 రకాల ప్రసాదాలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్వామినారాయణ్‌ ఆలయంలో అన్నకూట్‌ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కన్నయ్యకు 1,100 రకాల ప్రసాదాలను అర్పించారు. ఐదు రోజుల పాటు శ్రమించి ఆ ప్రసాదాలను తయారు చేశారు. ఏటా దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్‌ పూజ...
News

రాష్ట్రంలో కార్తీక శోభ.. శివాలయాల్లో ప్రత్యేక పూజలు

కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు భక్తులు వేకువజామునే చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, కోవూరు గోస్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు...
News

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ; సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్‌ 12 వరకు కొనసాగనున్నాయి. అయితే రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో డి పెద్దిరాజు...
News

తిరుమ‌ల‌లో ల‌క్ష్మీకాసులహారం శోభాయాత్ర ; తిరుచానూరుకు చేరిన హారం

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగళ, బుధవారాల్లో జ‌రుగ‌నున్న గ‌జ, గ‌రుడ వాహ‌న‌సేవ‌ల్లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ భూమన...
1 1,798 1,799 1,800 1,801 1,802 3,049
Page 1800 of 3049