News

News

దేవుడి ప్రసాదం లూటీ చేస్తే రోగాలు మాయం

దేవుని దగ్గర ప్రసాదాలు పెట్టడం.. అక్కడ గిరిజనులు వచ్చి లూటీ చేయటం.. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగే అన్నకూట్‌ పండుగలో గత 350 ఏళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. ఈ పండుగను రాజ్‌సమంద్‌ ప్రజలు దీపావళి తరవాత...
News

పాఠ్యపుస్తకాల్లో హిందూ వ్యతిరేక భావాలను ఖండిస్తూ తెలంగాణలో టీచర్ల ఫిర్యాదు

తెలంగాణ స్టేట్ బోర్డ్ సిలబస్‌లో భాగంగా 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో కృష్ణుడికి సంబంధించిన ఒక ప్రకరణము తీవ్ర విమర్శలకు దారి తీసింది. కృష్ణుడిని పూజించడం వల్ల గ్రామస్తులు ఇక్కట్ల పాలయ్యారనే అర్థం వచ్చేలా ప్రకరణము ఉండడంతో ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరం...
News

17న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి.. నవంబర్‌ 17 (శుక్రవారం) నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది శబరిమల వార్షిక వేడకలకు సిద్ధమైంది. నవంబర్ 17 నుంచి మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా.. రెండు నెలలపాటు...
News

గాజుల అలంకరణలో దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు

జగన్మాత దుర్గమ్మను గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. 5 లక్షల గాజులను దాతలు విరాళంగా ఇచ్చారు. మల్లికార్జున మహామండపంలో సేవా సిబ్బంది మూడు రోజులుగా వాటిని దండలుగా తయారు చేశారు. ఈ రోజు రంగు రంగుల గాజులతో వెలుగులు ప్రసాదించే దుర్గమ్మగా అమ్మవారు...
News

తాడేపల్లిగూడెంలో మతమార్పిడి నిరసిస్తూ హిందువుల ర్యాలీ

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామంలోని హిందువులు, జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం ద్వారా మతప్రచారం చేసే వారికి సనాతన నినాదాలతో సమాధానం చెప్పిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో గ్రామస్థులు పెద్ద...
News

గోవులతో తొక్కించుకున్న భక్తులు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీపం బిధావత్‌ గ్రామంలో భక్తులు నేలపై పడుకొని గోవులతో తొక్కించుకున్నారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తీరుతాయని పేర్కొన్నారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని.. అందుకే వాటితో తొక్కించుటామని భక్తులు చెబుతున్నారు. దీపావళి రోజు ఉదయం...
News

ఈ ఏడాది చివరికల్లా 2 రాకెట్‌ ప్రయోగాలు : ఇస్రో

ఈ ఏడాది చివరికల్లా రెండు పెద్ద రాకెట్‌ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో తెలిపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ-ఎంకే2 ప్రయోగాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు....
News

టీటీడీ స్కంద పుష్కరిణిలో మత మార్పిడులపై ఆరుగురిపై కేసు నమోదు

టీటీడీ పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ స్కంద పుష్కరిణిలో సోమవారం మత మార్పిడుల వ్యవహారంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుష్కరిణిలో కొందరిని స్నానం చేయించి మత మార్పిడులకు పాల్పడుతుండగా...
1 1,797 1,798 1,799 1,800 1,801 3,049
Page 1799 of 3049