News

News

టీటీడీ ఆలయాల వద్ద అన్యమత ప్రచారంపై భానుప్రకాష్ రెడ్డి ఫైర్

కార్తీక మొదటి సోమవారం రోజున అన్యమత ప్రచారం చేయడం చాలా దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. హిందూ దేవుళ్ళు, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా అగౌరపరిచారన్నారు.కార్వేటినగరం స్కంద పుష్కరిణిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీటీడీ...
News

ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. ఉదయం 11.30...
News

సనాతన ధర్మానికి విదేశాల్లోనూ ఆదరణ : భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతి

భారత సనాతన ధర్మానికి విదేశాల్లోనూ విశేష ఆదరణ లభిస్తుందని భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాడుగులలో హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి భవనేశ్వరీ...
News

రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళిని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ చేశారు. విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లక్ష్మీ యాగం.. మార్కాపురంలోని పలు వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు....
News

దీపావళి వేళ అమ్మవారికి రోబోటిక్‌ హారతులు!

దేశవ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిల్లాపెద్దా అంతా ఉత్సాహంగా వేడుకల్లో మునిగితేలారు. పటాకుల మోతతో దేశంలోని వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఆకాశం అద్భుత కాంతులతో వెలిగిపోయింది. ఇదిలావుండగా దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం పలు ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది....
News

పాక్ జైలు నుంచి విడుదలైన 80 మంది భారతీయ మత్స్యకారులు.. దీపావళి రోజున కుటుంబాలతో కలయిక

భారత్‌కు చెందిన 80 మంది మత్స్యకారులు పాకిస్థాన్ జైలు నుంచి విడుదలయ్యారు. దీపావళి రోజున వారి కుటుంబాలను కలుసుకున్నారు. గుజరాత్‌కు చెందిన 80 మంది మత్స్యకారులను కరాచీలోని జైలు నుంచి గురువారం విడుదల చేశారు. మరునాడు పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో భారత్‌...
News

సింహ వాహనంపై యోగలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి సింహ వాహనంపై యోగలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ప్రారంభ‌మైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని...
News

సింహాచలం అప్పన్న ఆలయంలో తిరునక్షత్రం పూజలు

శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు మణవాళ మహామునుల తిరునక్షత్రం పూజలు నిర్వహించనున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అయిదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు...
1 1,799 1,800 1,801 1,802 1,803 3,049
Page 1801 of 3049