టీటీడీ ఆలయాల వద్ద అన్యమత ప్రచారంపై భానుప్రకాష్ రెడ్డి ఫైర్
కార్తీక మొదటి సోమవారం రోజున అన్యమత ప్రచారం చేయడం చాలా దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. హిందూ దేవుళ్ళు, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా అగౌరపరిచారన్నారు.కార్వేటినగరం స్కంద పుష్కరిణిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీటీడీ...






