News

News

శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజల్లో పాల్గొన్న రష్యన్ భక్తులు

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి క్షేత్రంలో రష్యన్ భక్తులు రాహు కేతు పూజలు నిర్వహించారు. 25 మంది రష్యన్లు ఈ క్షేత్రానికి వచ్చారు. ఓం నమ:శివాయ నామస్మరణతో తన్మయత్వం పొందారు. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం...
News

సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన 36 కుటుంబాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్ జిల్లాలో 310 మంది క్రైస్తవులు ఆ మతానికి స్వస్తి చెప్పి తిరిగి స్వధర్మాన్ని స్వీకరించారు. తద్వారా సనాతన హిందూ ధార్మికంలోకి తిరిగి ప్రవేశించారు. వీరంతా సర్సర గ్రామానికి చెందినవారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనుకునే వ్యక్తుల కోసం...
News

ప్రపంచ హిందూ కాంగ్రెస్ 2023కి దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ శుభాకాంక్షలు

ప్రముఖ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ నవంబర్ 24 నుండి 26 వరకు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ 2023కి తన హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు మద్దతును తెలియజేశారు. "జయస్య ఆయత్నం ధర్మః" (ధర్మం, విజయానికి నిలయం) అనే...
News

సీతారాములు హిందూ దేవుళ్లు మాత్రమే కాదు భారతదేశ సాంస్కృతిక వారసత్వం: జావేద్ అక్త‌ర్

ఉదారవాద, అభ్యుదయ భావాలకు మారుపేరైన ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ హిందూ సమాజంపై ప్రశంసల జల్లు కురిపించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల వల్లే భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందన్నారు. ముంబ‌యిలో నిర్వ‌హించిన దీపోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ జావేద్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ...
News

అప్పన్న ఆలయంలో నేటి నుంచి తిరునక్షత్రం పూజలు

శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో నేటి నుంచి 16వ తేదీ వరకు మణవాళ మహామునుల తిరునక్షత్రం పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అయిదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలను ఆలయాధికారులు రద్దు చేశారు. సహస్రనామార్చన, స్వర్ణ పుష్పార్చన,...
News

ప్రపంచ రికార్డు సృష్టించిన అయోధ్య దీపోత్సవం

దివ్వెల పండగకు ఒక్క రోజు ముందుగానే అయోధ్య నగరం దివ్య తేజో వర్ణ రంజితమైంది. సరయూ నదీ తీరంలో లక్షల దీపాల వెలుగులు దివిని భువిని ఏకం చేశాయి. సరికొత్త ప్రపంచ రికార్డునూ సృష్టించాయి. దీంతో రామనగరి శోభాయమానమైంది. రామ మందిరం...
News

సిరుల‌త‌ల్లికి వేడుక‌గా స్నపనతిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండ‌వ‌ రోజైన శనివారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది....
News

స్వయంసేవక్ పద్మనాభ్ బి ఆచార్య కన్నుమూత; నివాళులు అర్పించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

నాగాలాండ్ మాజీ గవర్నర్‌గా పనిచేసిన పద్మనాభ బాలకృష్ణ ఆచార్య శుక్రవారం మహారాష్ట్రలోని అంధేరి పశ్చిమంలో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.ఆయనకు 92 ఏళ్లు.పిబిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర, మణిపూర్ మరియు అరుణాచల్ ప్రదేశ్ కు...
1 1,800 1,801 1,802 1,803 1,804 3,049
Page 1802 of 3049