News

News

మయన్మార్‌ సరిహద్దులో కంచె : అమిత్‌ షా

భారత్‌, మయన్మార్‌ల సరిహద్దులోని 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘ఇరు దేశాల మధ్య సరిహద్దు వెంట పూర్తిగా కంచెను నిర్మిస్తాం....
News

లష్కరే-ఎ-తయిబా ఉగ్రవాది అరెస్టు… పాకిస్తాన్ నుంచి ఆయుధాలు సరఫరా

జమ్మూకశ్మీర్‌లోని కుప్‌వాడా జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఓ ముష్కరుడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సైనికుడైన అతడు నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) గుండా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని తరలించడంలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు....
ArticlesNews

అసలేమిటీ ఉమ్మడి పౌరస్మృతి?

ఉమ్మడి పౌర స్మృతి పెళ్ళి, విడాకులు వంటి సివిల్ లావాదేవీల్లో దేశ ప్రజలందరికీ ఒకేరకమైన చట్టాలు అమల్లో ఉండాలన్నది ఈ ఉమ్మడి పౌరస్మృతి ప్రధాన లక్ష్యం. అయితే దీనివల్ల తమ మత పద్ధతులకు విఘాతం కలుగుతుందంటూ ముస్లిములు, వారి ఓట్లు పోతాయనే...
News

కొండవీడు వైభవాన్నితెలిపేలా ‘కొండవీటి ఫెస్ట్‌ – 2024‘ ఉత్సవాలు

రెడ్డి రాజులు 12,13 శతాబ్దంలో కొండవీడును పరిపాలించారని, వారి వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ‘కొండవీటి ఫెస్ట్‌ – 2024‘ పేరి ట ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ...
News

జ్ఞానవాపి నేలమాళిగల్లో ఏఎస్‌ఐ సర్వేపై 15న విచారిస్తాం : వారణాసి కోర్టు

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో మూసివేసి ఉన్న నేలమాళిగలన్నింటిలోనూ భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ)తో సర్వే చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 15న విచారణ చేపడతామని వారణాసి కోర్టు మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు జిల్లా న్యాయమూర్తి అనిల్‌...
News

లాక్షాగృహం హిందువులదేనంటూ 53ఏళ్ళ తర్వాత చారిత్రక తీర్పు

ఉత్తరప్రదేశ్‌ బాగ్‌పట్‌లోని స్థానిక న్యాయస్థానం సోమవారం నాడు ఓ చారిత్రక తీర్పు వెలువరించింది. లాక్షాగృహ – మజార్ వివాదంలో 53ఏళ్ళుగా జరుగుతున్న న్యాయపోరాటంలో హిందువులకు న్యాయం జరిగింది. 100 బిఘాల భూమి, ఒక సమాధిపై యాజమాన్య హక్కులు హిందువులకే ఉన్నాయంటూ కోర్టు...
News

భారత్‌కు అత్యాధునిక ఎంక్యూ9బీ డ్రోన్లు

భారత్‌కు అత్యాధునిక సామర్థ్యాలున్న డ్రోన్లను అందజేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని దాని ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ విలేకర్లకు వెల్లడించారు. ‘‘మేం భారత్‌కు విక్రయించే డ్రోన్లలో అత్యాధునిక సముద్ర రక్షణ, నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయని నేను నమ్ముతున్నాను....
News

సహజీవనాన్ని దాస్తే 6 నెలల జైలు

వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక అంశాలతో ఉన్న బిల్లును సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. సహ జీవనంలో పుట్టిన పిల్లలకు చట్టపరమైన గుర్తింపును కల్పించడంతోపాటు సహ జీవనాన్ని...
1 1,668 1,669 1,670 1,671 1,672 3,054
Page 1670 of 3054