News

News

స్వర్గం చూపిస్తానని చెప్పి 191 మంది పిల్లలను చంపిన పాస్టర్

ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా అంతే ప్రబలుతున్నాయి. చాలామంది ప్రజలు ఇప్పటికీ ఈ నమ్మకాల్ని అనుసరిస్తూనే ఉన్నారు. . ఇలా ఒక క్రైస్తవ మత నాయకుడ్ని నమ్మి కొందరు తమతో పాటు పిల్లల ప్రాణాలు...
ArticlesNews

ఆవు మన శ్రద్ధాకేంద్రము-మన తల్లి

గోవు భారతీయ సభ్యత, సంస్కృతి మరియు జాతీయ జీవనంతో ముడిపెట్టుకొని ఉన్న అంశం. గోవుపట్లగల సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ దృష్టి కోణాలన్నీ ఈ దేశ వాసుల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంతో ముడిపెట్టుకొని ఉన్నాయి. భారతీయ సంస్కృతి యొక్క మూలాధార విశ్వాసం...
News

అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

అయోధ్యలోని బాలరాముని ఆలయం దర్శనార్థం గుంటూరు నుంచి రామభక్తులతో బయల్దేరిన అయోధ్య ప్రత్యేక రైలును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, శివస్వామిజీ జెండా ఊపి ప్రారంభించారు. పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అయోధ్యకు వెళ్తున్న తొలి...
News

గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద పడవ కలకలం

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా సమీపంలో ఓ అనుమానాస్పద పడవ కలకలం సృష్టించింది. కువైట్‌ నుంచి ముంబయికి చేరుకున్న ఈ పడవను మంగళవారం సాయంత్రం తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. అందులో ప్రయాణించిన ముగ్గురిని కస్టడీలోకి...
ArticlesNews

అనితర సాధ్యుడు, అనన్య సామాన్యుడు పర్వతనేని వీరయ్య చౌదరి

( ఫిబ్రవరి 8 - పర్వతనేని వీరయ్య చౌదరి వర్ధంతి ) జాతీయోద్యమంలో గాంధీజీ ఆశయమైన సహాయనిరాకరణ ఉద్యమంలో అంతర్భాగంగా గుంటూరుజిల్లాలో మూడు ప్రధానమైన పన్నుల నిరాకరణోద్యమాలు సాగాయి. వాటిలో పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం భారతదేశ స్వాతంత్ర్యోదమ చరిత్రలో అపూర్వమైన ఘట్టం....
News

ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సమ్మతి

ఉమ్మడి పౌరస్మృతి బిల్లును బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న విపక్షాల సూచనను తిరస్కరించింది. ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది....
News

కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి ఆదిత్యనాథ్‌

మథురలో చాలాకాలంగా వివాదాల్లో నలుగుతున్న మందిర్‌–మసీద్‌ వివాదంపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అక్కడ షాహీ ఈద్గా స్థానంలో కృష్ణునికి ఆలయం నిర్మించడంపై గట్టిగా దృష్టి సారిస్తామని సంకేతాలిచ్చారు. ‘‘కాశీ, అయోధ్య అనంతరం ఇప్పుడిక మథుర వంతు....
News

రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి పూజలు

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో అర్చకులు ద్వాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బుధవారం ద్వాదశి సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకం చేసి బంగారు, నవరత్న కవచాలు, వివిధ రకాల పుష్పాలతో...
1 1,666 1,667 1,668 1,669 1,670 3,054
Page 1668 of 3054