స్వర్గం చూపిస్తానని చెప్పి 191 మంది పిల్లలను చంపిన పాస్టర్
ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా అంతే ప్రబలుతున్నాయి. చాలామంది ప్రజలు ఇప్పటికీ ఈ నమ్మకాల్ని అనుసరిస్తూనే ఉన్నారు. . ఇలా ఒక క్రైస్తవ మత నాయకుడ్ని నమ్మి కొందరు తమతో పాటు పిల్లల ప్రాణాలు...







