News

News

సిమిపై నిషేధానికి రాష్ట్రాలకూ అధికారం : కేంద్రం

ఉగ్రవాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం అధికారాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకట నలో తెలిపింది. ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా...
News

దేశం పేరును భారత్‌గా మార్చాలి : బీజేపీ ఎంపీ డిమాండ్‌

దేశం పేరును భారత్‌గా మార్చాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ ఎంపీ అయిన ఆయన, సోమవారం...
News

ముక్కంటి సేవలో రష్యా భక్తులు

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని రష్యా దేశానికి చెందిన దాదాపు ముప్పై మంది బృంద సభ్యులు సందర్శించారు. సోమవారం ఆలయంలోని రూ.750 రాహు, కేతు మండపంలో దోష నివారణ పూజలను చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. క్రమశిక్షణతో క్యూలైన్‌లో వెళ్తూ దర్శనం చేసుకోవడం చూపరులను...
Newsvideos

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి

ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభలో ఇవాళ యూనిఫాం (కామన్) సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో జరుగుతున్న శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ సమాజంలోని...
News

అరచేతిలో ఇమిడిపోయేంత సూక్ష్మ స్వర్ణ అయోధ్య రామ మందిరం

అయోధ్య రామ మందిరం స్వర్ణ నమూనా సందర్శకులను ఆకట్టుకుంటోంది. విజయవాడలోని ఓ బంగారు ఆభరణాల ప్రదర్శనలో 22 క్యారెట్ల బంగారంతో అరచేతిలో ఇమిడిపోయేంత సూక్ష్మ మందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. 412 గ్రాముల బంగారంతో నాలుగు అంగుళాల ఎత్తు, ఆరు అంగుళాల...
News

జ్ఞానవాపి మిగతా సెల్లార్లలోనూ ఏఎస్‌ఐ సర్వేకు ఆదేశించండి : కోర్టులో పిటిషన్‌

జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని మిగతా సెల్లార్లలోనూ సర్వే నిర్వహించేందుకు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ)కు ఆదేశాలివ్వాలని కోరుతూ వారాణిసిలోని ట్రయల్‌ కోర్టులో ఓ హిందువు పిటిషన్‌ వేశారు. ఆవరణ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించేందుకుగాను ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని...
News

ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌తో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ టికెట్లు

భక్తులు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి పొందేలా టీటీడీ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. గత రెండురోజులుగా టీటీడీ జేఈవో కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుని రసీదు పొందిన భక్తులకు టికెట్లు జారీకాగానే.. నేరుగా...
News

ప్రపంచానికి భారత్ అవసరం ఎంతో ఉంది : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

శ్రీరాముడి ఆశీస్సులతోనే అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరిగిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ అన్నారు. రామమందిర నిర్మించాలనే సంకల్పాన్ని సాహసోపేత చర్యగా అభివర్ణించిన మోహన్ భాగవత్, దేవుడి ఆశీస్సులు, అనుగ్రహం కారణంగానే భవ్య రామ...
1 1,669 1,670 1,671 1,672 1,673 3,054
Page 1671 of 3054