News

ArticlesNews

అరబ్ దేశాల్లో మొదటి హిందూ ఆలయం ఫిబ్రవరి 13న ప్రారంభం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి, అజ్మాన్, దుబాయ్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, ఉమ్ అల్ క్వైన్ లు అనే దేశాల ఏడు ఎమిరేట్ల సమాఖ్య. ఇస్లాం మత రాచరికపు వ్యవస్థ. ప్రతి ఎమిరేట్ కూ ఒక పాలకుడుంటాడు. వీళ్ళందరూ...
News

హిందువులుగా మారాలనుకునేవారికి తిరుమల స్వాగతం

తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. ఆ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సదస్సు తీర్మానాలను మీడియాకు వెల్లడించారు. అన్య మతస్తులు స్వ‌చ్ఛందంగా హిందూ మతంలోకి మారడానికి శ్రద్ధతో ఇష్టపడి వ‌చ్చేవారి కోసం తిరుమ‌ల‌లో ఒక...
News

జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్న హిందూకుష్‌

హిమాలయాల్లోని హిందూకుష్‌ పర్వత శ్రేణి గడచిన వందేళ్లలో 70 శాతం జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అక్కడ ప్రకృతి పునరుద్ధరణకు ప్రపంచ దేశాలు తక్షణం నిధులు కేటాయించి కార్యాచరణకు దిగాలని అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి సంస్థకు చెందిన పరిశోధకులు సోమవారం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 12 ; దువ్వూరి సుబ్బమ్మ

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుశిక్షకు గురైన తొలి తెలుగు మహిళ దువ్వూరి సుబ్బమ్మ. అయితే ఆమెను జైల్లో ఎక్కడ, ఎలా ఉంచాలి? అది జిల్లా కలెక్టర్ కి కూడా పెద్ద ప్రశ్న. అందుకే, ఆయనే సుబ్బమ్మని సమీపించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమించమని...
News

విద్వేష ప్రసంగం చేసిన ఇస్లామిక్ బోధకుడి అరెస్ట్

విద్వేష ప్రసంగం చేసిన ఒక ముస్లిం బోధకుణ్ణి గుజరాత్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేసారు. ముఫ్తీ సల్మాన్ అజారీ అనే ఆ వ్యక్తిని గతరాత్రి ముంబై ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌ నుంచి జునాగఢ్ తీసుకెళ్ళారు. మౌలానా ముఫ్తీ సల్మాన్ అజారీ జనవరి...
News

కబేళాల నుంచి గోవులను కాపాడిన గో సేవా సంఘ్

రాజమహేంద్రవరంలో ఆదివారం అక్రమంగా నిర్వహిస్తున్న గోవధ కబేళా కేంద్రంపై పోలీసుల సహకారంతో గో సేవా సంఘ్ గో సంరక్షకులు దాడి చేసి మూగ జీవాలని బతికించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాంపేట ప్రాంతంలోని మదన్‌సింగ్‌పేటలో జనా వాసాల మధ్య హబీబుల్లా ఖాన్‌...
News

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పిల్లలు వద్దు : కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల ప్రచార పర్వంలో పిల్లజెల్లా ముసలిముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు పంపింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని...
News

రామమందిరం వ్యాఖ్యలపై మణిశంకర్‌ అయ్యర్‌ కుమార్తెపై కేసు నమోదు

రామమందిరం ప్రారంభోత్సవంపై హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ కుమార్తె సురన్యాపై కేసు నమోదైంది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను ఉద్దేశించి ఆమె గత నెల 20న సోషల్‌ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కార్యక్రమానికి...
1 1,670 1,671 1,672 1,673 1,674 3,054
Page 1672 of 3054