News

News

వెయ్యేళ్ళ ప్రాచీనమైన విష్ణుమూర్తి విగ్రహం, శివలింగం లభ్యం

భారతదేశంలో ఏ మూల కొద్దిగా తవ్వినా హిందూధర్మం జాడలు కనిపిస్తుంటాయి. సనాతనధర్మం ప్రాచీనతను చాటిచెప్పే ఆనవాళ్ళు కోకొల్లలు. హిందూద్వేషులైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారు, క్రైస్తవులు, ముస్లిములు హైందవం గొప్పదనాన్నీ, ప్రాచీనతనూ అంగీకరించకపోయినా అడుగడుగున బయటపడే సాక్ష్యాలెన్నో. అలాంటి మరో గొప్ప...
ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతి గురించి భారత రాజ్యాంగ సభ ఏమందంటే….

ఉమ్మడి పౌరస్మృతి ముస్లిముల హక్కులకు విఘాతం కలిగిస్తుందన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది కదా. కానీ నిజానికి దాన్ని ప్రతిపాదించింది భారత రాజ్యాంగంలోనే అన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆదేశసూత్రాల్లో దీనిగురించి ప్రస్తావించారంటే ఉమ్మడి పౌరస్మృతికి రాజ్యాంగ సభ ఎంత విలువ...
News

అయోధ్యకు కొవ్వూరు నుండి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట తర్వాత దేశవ్యా్ప్తంగా ఉన్న అందరి చూపు అయోధ్యపురిపైనే ఉంది. అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే విమానం, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు సర్వీసులు కూడా నడుస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ కూడా...
News

శ్రీకృష్ణుడి ఆలయంపైనే ఔరంగజేబు షాహీ ఈద్గా నిర్మించారు : పురావస్తు శాఖ నివేదిక

* పురావస్తు శాఖ నివేదికలు స్పష్టం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుకుని ప్రారంభోత్సవం చేసుకోవడంతో ప్రస్తుతం దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా మందిరాలను కూల్చి మసీదులను నిర్మించిన వాటిపై కోర్టుల్లో కేసులు వేగం పుంజుకొంటున్నాయి. ఇప్పటికే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు...
News

వేదాల పరిరక్షణ అందరి బాధ్యత

వేదాలపై మన సంస్కృతి ఆధారపడిందని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. మంగళవారం ముంగండ గ్రామంలోని చింతామణి గణపతి మందిరంలో శ్రీఆశ్వలాయన మహర్షి రుగ్వేద పరిషత్‌ ఆధ్వర్యంలో రుగ్వేద పారాయణ, వేద విద్వత్‌ మహాసభలు జరిగాయి....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 13 ; పొణకా కనకమ్మ

స్వాతంత్ర్య సమరోద్యమ జ్యోతిగా వెలుగొందిన సింహపురి వీరవనిత... ఆదర్శ మహిళ పొణకా కనకమ్మ, పొణకా కనకమ్మ 10జూన్ 1892లో జన్మించింది. నెల్లూరు జిల్లాలోని మడమనూరు గ్రామానికి చెందిన కావమ్మ, మరుపూరు కొండారెడ్డి ఆమె తల్లిదండ్రులు. కనకమ్మకు తొమ్మిదో ఏడు రాగానే, ఆమె...
News

ఇరాన్‌కూ వీసా ఫ్రీ

భారతీయులకు గుడ్‌న్యూస్‌. ఇకపై ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు మరో 32 దేశాలకు పర్యాటకులు కూడా వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది. ఇప్పటికే తుర్కియే,...
News

భక్తులు సంతృప్తి చెందేలా అర్చకత్వం : శ్వేత సంచాలకులు భూమన్‌

భక్తులు సంతృప్తి చెందేలా అర్చకత్వం చేయాలని శ్వేత సంచాలకులు భూమన్‌ అన్నారు. మంగళవారం శ్రీవేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత) ఆధ్వర్యంలో మూడు రోజుల పునశ్చరణ తరగతులు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పునశ్చరణ...
1 1,667 1,668 1,669 1,670 1,671 3,054
Page 1669 of 3054