News

News

పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం

సాధారణంగా చిన్న పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా పీచుమిఠాయిని చూస్తేనే నోరూరుతుంది. అయితే వీటిని తినడం వల్ల పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుందంటూ తమిళనాడు, పుదుచ్చేరిలో నిషేధం విధించారు. తాజగా పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది....
News

చీరకట్టులో 21 వేల కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేపట్టిన మహిళ.. ఎందుకో తెలుసా..?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినూత్న దీక్షకు పూనుకుంది. మదురై నుండి కురుక్షేత్రం వరకు బుల్లెట్ యాత్ర చేపట్టింది. సంకల్పం మాత్రం ఒక్కటే. నరేంద్ర మోదీ మూడోవ సారి భారత ప్రధాన మంత్రి...
News

‘మేం ఇండియా కూటమిలో లేం- దేశం గురించి ఆలోచించే వారితోనే కలుస్తాం’

దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని చెప్పుకొచ్చారు....
News

Isro: గగన్‌యాన్‌..ఇస్రో కీలక అప్‌డేట్‌

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అంతరిక్షంలోకి మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ విషయమై ఇస్రో తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో అప్‌డేట్‌ ఇచ్చింది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ తుది...
News

భారత్‌, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌.. ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు!

భారత్‌, ఇంగ్లండ్ మ‌ధ్య రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. అయితే ఈ టెస్ట్‌ మ్యాచ్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌...
News

పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌

పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రధానిగా పీఎంఎల్‌-ఎన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్‌ ఆసిఫ్‌ జర్దారీ బాధ్యతలు చేపడతారని మంగళవారం అర్థరాత్రి...
News

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 2025 నాటికి 40 లక్షల ఉద్యోగాలు

దేశ నిరుద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గ్రీన్‌ ఇండస్ట్రీ ద్వారా 18.5 మిలియన్ల వ్యక్తులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ ఉద్యోగాల సంఖ్య వచ్చే 2025 నాటికి 4 మిలియన్లకు పెంచనుంది. భారత్‌లోని హరిత పరిశ్రమ (గ్రీన్‌ ఇండస్ట్రీ) ప్రస్తుతం 18.5...
News

“ఫాలి ఎస్ నారిమన్ మృతి కలచివేసింది..” : ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు (Supreme Court) సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95) (Fali S Nariman) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ‘ఎక్స్ (X)’ వేదికగా స్పందించారు. అత్యుత్తమ న్యాయవాదులలో నారిమన్...
1 1,640 1,641 1,642 1,643 1,644 3,056
Page 1642 of 3056