విశాఖపట్నం జిల్లా చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పీఠంలో నిర్వహించిన రాజశ్యామలయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠంలోని రాజశ్యామలాదేవి, వల్లీదేవసేనా సహిత సుబ్రహ్మణ్యస్వామి, వనదుర్గాదేవి మూర్తులను జగన్ దర్శించుకుని...
( ఫిబ్రవరి 22 - కొండా వెంకటప్పయ్య జయంతి ) మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్యయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది....
అయోధ్యకు భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రోజు నుంచి సామాన్య భక్తులు స్వామిని లక్షల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ప్రతీరోజు లక్షల్లో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. జనవరి 22 నుంచి ఇప్పటి వరకు దాదాపు...
( ఫిబ్రవరి 22 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్థంతి ) భారతీయుల్లో జాతీయభావం అప్పటికి సరిగా మొగ్గతొడగలేదు. ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు. కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా...
భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ మిషన్లో మరో ముందడుగు పడింది. గగన్యాన్ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్ వెహికల్కు...
( ఫిబ్రవరి 22 - జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ ) ఫిబ్రవరి 22ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇదే రోజు 1994లో మన పార్లమెంటు ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూకాశ్మీర్ భారత...