News

News

సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూత

భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95)(Fali S Nariman) బుధవారం కన్నుమూశారు. ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నారిమన్ 1950లో మొదట బాంబే హైకోర్టు...
News

మేడారంలో ఎక్కడ చూసినా జనసంద్రం.. దారులన్నీ అటువైపు

మేడారం కిక్కిరిసింది.. జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్నవాగులో పుణ్య...
News

శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం, ఎందుకో తెలుసా

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద దేవాలయం.. శ్రీశైలం. మలన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది భక్తులు దర్శనం కు ముందు నదీస్నానం చేసేందుకు ఇష్టం చూపుతుంటారు. కానీ...
News

మల్లన్న ఆలయంలో ఘనంగా మరాఠా యోధుడి జయంతి వేడుకలు..

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ 394వ జయంతి వేడుకలను శ్రీశైలం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా వందకు పైగా ద్విచక్ర వాహనాలతో శివాజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దేవస్థానం పరిధిలో భారీ...
News

నిత్య యోగా సాధనతో ఆరోగ్యం

రోజూ యోగా సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పతంజలి యోగా భారత అధ్యక్షులు స్వామి పరమార్దదేవ్‌ పేర్కొన్నారు. జార్జిక్లబ్‌ ప్రాంగణంలో పతంజలి యోగా, భారత స్వాభిమాన ట్రస్టు అధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా, ధ్యాన తరగతుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ప్రత్యేక...
News

సత్యనారాయణపురంలో శివాజీ విగ్రహ వివాదం

విజయవాడలోని సత్యనారాయణపురంలో శివాజీ విగ్రహ ఏర్పాటుపై వివాదం జరిగింది. బీఆర్‌టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు విశ్వ హిందూ పరిషత్- వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి...
News

అన్న ప్రసాదంలోనూ కక్కుర్తే

పుణ్యక్షేత్రమైన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కాదేది నిలువు దోపిడీకి అనర్హం అన్న చందంగా కొందరు పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు. స్వలాభమే పరమావధిగా వ్యవహరిస్తూ అన్నదానంలో తక్కువ రకం బియ్యం ఉపయోగిస్తూ నెలకు రూ.10 లక్షలు పక్కదారి పట్టిస్తున్న వైనం...
News

AI: త్వరలోనే ‘ఏఐ’తో ఆ ముప్పు!

కీడెంచి మేలు ఎంచాలంటారు పెద్దలు. కానీ జనరేటివ్‌ ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) విషయంపై అందరూ చేస్తోంది దాంతో వచ్చే మేళ్ల గురించిన చర్చే. ఈ అత్యాధునిక టెక్నాలజీతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఎవరూ ఆలోచించడం లేదు. అయితే మెషిన్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌...
1 1,641 1,642 1,643 1,644 1,645 3,056
Page 1643 of 3056