హనుమంత వాహనంపై నుంచి అనుగ్రహించిన కళ్యాణ వేంకటేశ్వరుడు
తిరుపతి శ్రీనివాసమంగాపురంలో వేంచేసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం స్వామివారు శ్రీరాముల అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణమండపంలో వసంతోత్సవం...







