News

News

హనుమంత వాహనంపై నుంచి అనుగ్రహించిన కళ్యాణ వేంకటేశ్వరుడు

తిరుపతి శ్రీనివాసమంగాపురంలో వేంచేసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం స్వామివారు శ్రీరాముల అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణమండపంలో వసంతోత్సవం...
News

పాకిస్థాన్‌ అనుకూల నినాదాల కేసు, ముగ్గురి అరెస్టు

కర్ణాటక విధాన సౌధ వద్ద కొందరు పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎంపీగా నాసిర్‌...
ArticlesNews

‘అదిగో ద్వారక, ఆలమందలవిగో…!’

ఇటీవల గుజరాత్‌లోని ద్వారక పట్టణంలో కొత్తగా నిర్మాణమైన వివిధ మౌలిక సదుపాయాలను ప్రారంభించడానికి వెళ్లిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడి పంచకుయ్ బీచ్ తీరంలో స్కూబా డైవింగ్ చేశారు. సాగర గర్భంలో ఉన్న శ్రీకృష్ణుడి కర్మభూమి (ల్యాండ్ ఆఫ్ యాక్షన్) అయిన...
ArticlesNews

చరిత్రను ఇకనైనా చక్కదిద్దుకోవాలి!

మన విద్యాలయాలలో బోధిస్తున్న భారతదేశ చరిత్ర చదివితే ‘హిందువులు ఎప్పుడు ఎవరితో పోరాడి ఎలా పరాజితులయ్యార’నే విషయం ప్రాధాన్యం వహిస్తుంది. మహారాష్ట్ర సామ్రాజ్యం నెలకొల్పిన శివాజీ మహారాజును ఔరంగజేబు ‘కొండ ఎలుక’ అన్నాడని రాస్తారు. కానీ ఛత్రపతి శివాజీ గురించి చదివితే...
News

పూరీ ఆలయంలో బంగ్లాదేశీయుల కలకలం..

ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల 9 మంది బంగ్లాదేశీయులు ఈ ఆలయంలోకి అనధికారికంగా ప్రవేశించారు. ఇది గమనించిన విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కొందరు కార్యకర్తలు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12వ...
News

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి తరఫున పట్టు వస్త్రాలు

శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి తిరుమల శ్రీవారి తరఫున తితిదే ఈవో ధర్మారెడ్డి సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు...
News

నిత్యపూజయ్య… అభివృద్ధి ఏదయ్యా

ఉమ్మడి కడప జిల్లాలో ప్రసిద్ధిచెందిన శైవ క్షేత్రం నిత్యపూజస్వామి ఆలయం ఏళ్లతరబడిగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేవదాయశాఖ పరిధిలోని ఈ ఆలయానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. సుమారు రూ.కోటి శాశ్వత నిధి ఉన్నా నేటికీ ఆలయం గోపురాలకు కూడా నోచుకోలేని...
News

ఆదివాసి మాతృభాష వాలంటీర్ల సంఘం ధర్నా

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద ఆదివాసి మాతృభాష వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. వాలంటీర్లను మార్చి ఏప్రిల్ నెలలో కూడా బోధకులుగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. బడ్జెట్ లేదని కారణంతో తమ సేవలను ఫిబ్రవరి...
1 1,615 1,616 1,617 1,618 1,619 3,057
Page 1617 of 3057