News

News

గోదావరి యాసకు జీవంపోసిన పసలపూడి కథలు

గోదావరి జిల్లాల్లో జీవన విధానం, మాండలిక భాషా సౌందర్యాన్ని వంశీ కథల ద్వారా ప్రపంచానికి చక్కగా వివరించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం కె.రామచంద్రారెడ్డి రచించిన వంశీ మా పసలపూడి కథల కమామిషు పుస్తక...
News

7న అన్నవరంలో ప్రసాద్‌ పనులకు వర్చువల్‌గా ప్రధాని శంకుస్థాపన

కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్‌’ నిధులతో అన్నవరం దేవస్థానంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 7న శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. 7న ఉదయం వర్చువల్‌గా ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం...
News

నృత్య బాలిక.. నిత్య వేడుక…

కూచిపూడి, సంప్రదాయ నృత్యాలతో తమదైన గుర్తింపు తెచ్చుకున్న గాజువాక ప్రాంత బాలికలు.. ఇటీవల రాష్ట్రస్థాయిలో వరుస ప్రదర్శనలు ఇస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. ఆరేళ్ల వయసు నుంచి 16 ఏళ్లలోపు ఉన్న వారంతా బృందాలుగా వీడి సత్తా చాటుతున్నారు. తెలుగు సంస్కృతి,...
News

శ్రీశైల పుణ్యక్షేత్రంలో వైభవంగా శివరాత్రి మహోత్సవాలు

శ్రీశైలం మల్లికార్జున స్వామివారి పుణ్యక్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సోమవారం నల్లమల అడవుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. నాగులూటి నుంచి...
News

మీరొక మంత్రి.. ఆ మాత్రం తెలియదా?: ఉదయనిధి ‘సనాతన’ వ్యాఖ్యలపై సుప్రీం

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపాయి. దీనికి గానూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా...
News

పాక్‌ నుంచి మత బోధకుల్ని రానివ్వొద్దు.. బ్రిటన్‌ కీలక నిర్ణయం

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, ఇండోనేసియా తదితర దేశాల్లో ఇస్లాం భావాలున్న అతివాద మత బోధకులకు తమ దేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అతివాద మత బోధకుల సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన చెందిన బ్రిటన్‌.. వివిధ దేశాల్లోని ప్రమాదకరమైన...
News

పాక్‌లో మరో ఉగ్రవాది మిస్టరీ మరణం

పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడైన షేక్‌ జమీల్‌ ఉర్‌ రహ్మాన్‌ ఖైబర్‌ ప్రావిన్స్‌లోని అబొటాబాద్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. యునైటెడ్‌ జిహాద్‌ కౌన్సిల్‌కు అతడు స్వయం ప్రకటిత ప్రధాన కార్యదర్శి. పాక్‌లోని ఉగ్ర గ్రూప్‌లను ఇది సమన్వయం చేసుకొని...
News

లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీం

పార్లమెంటు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సోమవారం కీలక తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు,...
1 1,616 1,617 1,618 1,619 1,620 3,057
Page 1618 of 3057