గోదావరి యాసకు జీవంపోసిన పసలపూడి కథలు
గోదావరి జిల్లాల్లో జీవన విధానం, మాండలిక భాషా సౌందర్యాన్ని వంశీ కథల ద్వారా ప్రపంచానికి చక్కగా వివరించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం కె.రామచంద్రారెడ్డి రచించిన వంశీ మా పసలపూడి కథల కమామిషు పుస్తక...







