News

News

భారత్‌.. దేశం కాదు ఉపఖండం దేశం నుంచి విడిపోతాం, డీఎంకే నేత ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మరో వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత, జైశ్రీరామ్‌ను తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం...
News

ఏడాదికో శివరాత్రి.. ఇప్పుడైనా పట్టదా

ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడున్న ఆలయాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వస్తుంటారు. ఎంతో పురాణ ప్రాశస్థ్యమున్న కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అలాంటి గుడి సరైన నిర్వహణ లేక వెలవెలబోతోంది. యంత్రాంగం...
ArticlesNews

కుంకుమ తిలకం సౌభాగ్యంతో పాటు ఆరోగ్యం

‘‘భూవోఘ్రాణ స్వయస్సంధి:’’, అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్యభాగం కలుసుకొనే చోట బొట్టు పెట్టుకోవాలి అని అర్థం. ఇక్కడ ఇడ, పింగళ, సుషుమ్న లేక గంగ ,యమున ,సరస్వతి లేక సూర్య ,చంద్ర ,బ్రహ్మ అని పిలువబడే మూడు ప్రధాన...
Newsvideos

‘‘సంఘ్‌ని అర్థం చేసుకోవడానికి హృదయం కావాలి ; దత్తాత్రేయ హోసబాలే జీ

‘‘సంఘ్‌ని అర్థం చేసుకోవడానికి మెదడు కంటే ఎక్కువ హృదయం కావాలి’’ అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే అన్నారు.సంఘ్‌ను దూరంగా ఉండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవద్దు. సంఘ్‌ వద్దకు రండి, చూడండి. సంఘ్ సభ్యులను దగ్గరగా గమనించండి....
News

వృషభధ్వజ సంకేతంగా ముక్కంటి ఆలయంలో ధ్వజారోహణ ఘట్టం

వృషభధ్వజ సంకేతంగా శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన ధ్వజారోహణ ఘట్టం ఆద్యంతం వైభవంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్వర్ణధ్వజస్తంభం వద్ద ఈ విశేషోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. కొడితాడుతో పాటు వృషభధ్వజం దవళవస్త్రానికి...
News

శ్రీశైలానికి వంతెన మార్గం ఏర్పాటు చేయండి ; ప్రధానికి మాజీ సీజేఐ లేఖ

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి వంతెన మార్గం (ఎలివేటెడ్ కారిడార్) నిర్మించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. "దక్షిణ కాశీగా వాసికెక్కిన ఈ క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా,...
News

అయోధ్యపై టీఎంసీ వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు. హుగ్లీ...
News

హే రామా.. ఏమైందీ లక్ష్మణా!

విశాఖపట్నం జిల్లా కొయ్యూరు అటవీ రేంజ్‌లో మర్రిపాకలు సమీపంలోనున్న రెండు టేకు చెట్లను రామలక్ష్మణులుగా అక్కడి గిరిజనులు పూజిస్తుంటారు. ఇందులో రాముని చెట్టు పూర్తిగా ఎండిపోగా, లక్ష్మణ చెట్టు ఎండిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఈ చెట్లు దాదాపు 150 ఏళ్ల నుంచి...
1 1,613 1,614 1,615 1,616 1,617 3,057
Page 1615 of 3057