News

News

రెండోసారి పాక్‌ అధ్యక్షుడిగా జర్దారీ

పాకిస్థాన్‌ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) సహ ఛైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో 68 ఏళ్ల జర్దారీ.. విపక్ష సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌(ఎస్‌ఐసీ) సమర్థించిన మహమ్మద్‌ ఖాన్‌ అచక్‌జాయ్‌ (75)పై విజయం...
News

ఒక్క నిమ్మకాయ ధర రూ.35 వేలు..

అవును మీరు చదివింది నిజమే. ఒక్క నిమ్మకాయ అక్షరాల రూ.35 వేలు పలికింది. వేసవి కాలం కావడంతో నిమ్మకాయల ధరలు పెరుగుతాయని తెలుసు. పదో పాతికో పెరుగుతాయి కానీ.. వేలల్లో పెరగడమేంటి అనుకుంటున్నారా. నిజానికి ఆ ధర నిమ్మకాయది కాదు. నిమ్మకాయ...
News

విశాఖకు కొత్తగా..రెండు వందేభారత్‌ రైళ్లు

విశాఖకు కొత్తగా రెండు వందేభారత్‌ రైళ్లు రానున్నాయి. సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌, పూరీ-విశాఖ-పూరీ రైళ్లను ఈ నెల 12న ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ప్రారంభించే అవకాశం ఉందని వాల్తేరు రైల్వే అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు వారంలో ఆరు రోజులపాటు నడుస్తుందని, టికెట్‌...
News

సోదర భావంతోనే సమానత్వం

దేశంలో సమానత్వానికి పరస్పర సోదర భావం అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలు పరస్పరం ఘర్షణ పడుతుంటే దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో శనివారం జరిగిన ‘హమారా సంవిధాన్‌ హమారా సమ్మాన్‌’ సదస్సులో...
News

మాల్దీవులకు భారతీయులు దూరం.. దూరం

భారత్‌తో దౌత్యపరమైన వివాదం వేళ.. మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఆ దేశ పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశం ఆరో స్థానానికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 వరకు భారత్‌ నుంచి...
News

2025 చివరి కల్లా ‘సముద్రయాన్‌’ : కిరణ్‌ రిజిజు

సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ ‘సముద్రయాన్‌’ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం...
News

20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్థానిక పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల నేపథ్యంలో 20, 21న సహస్ర దీపాలంకార సేవ,...
News

వెంటనే సంస్కరణలు చేపట్టకపోతే.. భద్రతా మండలికి భారత్‌ హెచ్చరిక

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత్‌ సూచించింది. లేదంటే సంస్థ విస్మరణకు గురవుతుందని హెచ్చరించింది. దాదాపు 25 ఏళ్లుగా ఈ అంశంపై చర్చలు కొనసాగడంపై అసహనం వ్యక్తం చేసింది. ‘మిలినియం సమ్మిట్‌ 2000’లోనే...
1 1,604 1,605 1,606 1,607 1,608 3,057
Page 1606 of 3057