News

News

బెంగళూరు బాంబు పేలుడు ఉగ్రవాది అరెస్ట్, ఐసిస్‌తో లింక్‌లు?

రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది NIA. ఐసిస్ తో లింక్లున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానిత ఉగ్రవాది మినాజ్ అలియాస్ సులేమాన్ని బళ్లారి సెంట్రల్ జైల్లో...
News

వైవిధ్య భక్తి.. శ్మశానకొల్ల

తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో తమిళ సంప్రదాయ ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది శ్మశాన కొల్ల (మయానసేవ). మహా శివరాత్రి మరుసటి రోజున నిర్వహిస్తారు. పరమశివుణ్ని అవమానించిన దక్ష మహరాజు సంహారానికి ఈ ఉత్సవం జరుగుతుంది. పరమశివుని ఝటాఝూటాలైన అంకాళ...
ArticlesNews

మల్లేశ్వరుని రథోత్సవం.. విజయవాడకే తలమానికం

శ్రీ కన్యకాపర మేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఏటా జరిగే మల్లేశ్వరుని రథోత్సవం విజయవాడ నగరానికే తలమానికంగా నిలుస్తోంది. నగర వాసులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి వేల మంది భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివస్తుంటారు. శతాబ్దంన్నర కాలంగా...
ArticlesNews

జిజియా విధించడానికి కన్నడ కాంగ్రెష్‌ ‌తహ తహ

ఇది ఔరంగజేబ్‌, ఇతర ముస్లిం పాలకులు మధ్యయుగాలలో విధించిన జిజియా పన్నుకు ఏమాత్రం తక్కువ కాదు. హిందు వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం హిందూ ఆలయాలపై పన్నులు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూ ఆలయాల...
News

శివయ్యా.. గంగమ్మ ఏ‘దయ’?

శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలోని దుర్గాఘాట్‌కు వచ్చారు. నీరు లేకపోవడంతో అధికారులు నదీస్నానాలకు అనుమతి ఇవ్వలేదు. నదిలోని నీటిని మోటార్ల ద్వారా తోడి ఘాట్‌...
News

మే 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

భక్తుల దర్శనార్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు బద్రీనాథ్‌- కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ(బీకేటీసీ) శుక్రవారం వెల్లడించింది. తీవ్ర మంచు కారణంగా ఆలయాన్ని శీతాకాలంలో మూసివేశారు. గతేడాది యాత్ర...
News

శివలింగాన్ని బూట్లతో తన్నిన ఫారెస్ట్ అధికారి, చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల డిమాండ్

మహా శివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్న విశాఖపట్నం బీచ్ లోని నాగ క్షేత్రంలో శివలింగాన్ని బూటు కాళ్ళతో తన్నిన ఫారెస్ట్ ఉద్యోగి చిట్టిబాబు నీ ఉద్యోగం నుంచి భర్తరఫ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు.విశాఖ బీచ్ రోడ్ లోని జోడుగుళ్ల పాలెం...
News

‘భారత ప్రజలారా క్షమించండి’ : దౌత్యవివాదంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు

భారత్‌తో దౌత్యవివాదం వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలు తెలియజేశారు. మనదేశంలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘ఈ దౌత్యవివాదం, బాయ్‌కాట్...
1 1,606 1,607 1,608 1,609 1,610 3,057
Page 1608 of 3057