News

News

ఓ ‘జ్ఞాపకం’ శిథిలమవుతోంది..

పురాతన కట్టడాలు గొప్ప సంపదలు.. వాటిని మనం కాపాడుకోవాలి.. బాగుచేసి భవిష్యత్తు తరాలకు బహుమతిగా అందించాలి. పాత తరానికి నేటి తరానికి వారధిలా ఉండే ఆ కట్టడాల పట్ల నిర్లక్ష్యం తగదు. విశాఖ తాజ్‌మహల్‌గా చెప్పుకునే బీచ్‌రోడ్డులోని కురుపాం టూంబ్‌ అలాంటి...
ArticlesNews

పరమాత్మ స్వరూపులు అవధూత శ్రీ వెంకయ్య స్వామి

(మార్చి 11 - శ్రీ వెంకయ్య స్వామి జయంతి) భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలు ఉన్నారు. దత్తాత్రేయ స్వామిని అవధూతల పరంపరలో మొదటివానిగా చెప్పవచ్చు. ఈ కోవకి చెందిన...
News

మహాశివరాత్రి ఉపవాసం వేళ.. చిరుతిళ్లు తిని 50 మందికిపైగా అస్వస్థత

మహాశివరాత్రి పర్వదినాన ఉపవాస సమయంలో అల్పాహారం, ఇతర చిరుతిళ్లు తిన్న అనంతరం 50 మందికిపైగా అస్వస్థతకు గురైన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వారంతా జిల్లాలోని కంప్టీతో పాటు నాగ్‌పుర్‌ నగరంలోని పలు ప్రాంతాలకు చెందినవారని అధికారులు తెలిపారు. స్థానికంగా...
News

నవంబరు నాటికి రామ్‌లల్లా దర్బారు సిద్ధం!

ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్‌లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు....
News

జాతీయగీతాపాలన నడుమ తిరిగి తెరుచుకున్న రామేశ్వరం కేఫ్

కర్ణాటకలోని బెంగళూరులో వారం రోజుల క్రితం కలకలం రేగింది. రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలుడు సంఘటన జరిగింది. ఈ బాంబు దాడి తర్వాత నిందితుడిని పోలీసులు గుర్తించారు. అయితే.. అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. దాంతో.. అతని ఫొటోలను...
News

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ పై మరోసారి విషం కక్కిన కాంగ్రెస్

రాజ్యాంగంలో మార్పులు చేయడానికి బీజేపీకి 400 సీట్లు అవసరమని ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే చెప్పడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీజేపీ పై విమర్శలు చేశారు....
News

కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,...
News

అపురూప సేకరణ..

పిల్లలకు పాఠాలు బోధిస్తూనే మరోవైపు పురాతన వస్తువులను సేకరిస్తూ తన ఇంటిని మ్యూజియంగా మార్చేసుకున్నాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అనేక పురాతన వస్తువులు, కళ్లు చెదిరే కళాఖండాలు, అబ్బురపరిచే వస్తువులు ఆయన ఇంట్లో దర్శనమిస్తాయి. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ కలిగిన...
1 1,603 1,604 1,605 1,606 1,607 3,057
Page 1605 of 3057