News

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 32 ; మల్లవరపు వెంకట కృష్ణారావు

స్వాతంత్ర్య సమరయోధునిగా, ప్రముఖ వైద్యునిగా, విశ్వవిద్యాలయ విధాననిర్ణయ సలహాదారుగా ప్రసిద్ధిచెందిన మల్లవరపు వెంకట కృష్ణారావు భీమవరం సమీపంలోని ఉండి గ్రామంలో శ్రీరాములు, సీతమ్మ దంపతులకు ప్రథమ పుత్రునిగా జూన్ 25, 1902న జన్మించారు. వీరి అక్కగారు కూడా తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ,...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 31 ; కోపల్లె హనుమంతరావు

స్వాతంత్ర సమరంలో కొందరు ప్రముఖులు జాతీయవిద్య, జాతీయ సాహిత్యంతో పోరాటంలో పాలు పంచుకున్నారు. ఆంధ్రలో వారి గేయాలు, పాటలు, ప్రసంగాలు, విద్యాసంస్థల ఏర్పాటు, గ్రంథాలయాల స్థాపన, విద్యా వ్యాప్తి పరోక్షంగా ఆంధ్రదేశ మంతటా స్వాతంత్ర పోరాటం విస్తరించటంలో సహాయపడింది. వారి ముందుచూపుతో...
News

కెనడాలో నిజ్జర్‌ హత్య దృశ్యాలు వెలుగులోకి..

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య ఘటన భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రూడో సర్కారు దర్యాప్తు చేపట్టింది. కాగా.. ఈ ఘటన జరిగిన 9 నెలల తర్వాత హత్యకు సంబంధించిన దృశ్యాలు...
News

పాకిస్థాన్ లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు – పాల్గొన్న భారతీయ హిందూ యాత్రికులు

ఇండియాలో హిందువులకు అతి పెద్ద పండుగ మహా శివరాత్రి. కానీ, ఈ పండుగను పాకిస్తాన్ లోనూ ఘనంగా జరుపుకొంటారన్న విషయం మీకు తెలుసా..?. అక్కడ మహా శివరాత్రి వేడుకల్లో కేవలం హిందువులే కాదు, అన్ని మతాల వారూ పాల్గొనటం గమనార్హం. అయితే,...
ArticlesNews

చీకటి అధ్యాయానికి చిరునామా.. సందేశ్ ఖాలీ

సందేశ్‌ఖాలీ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయానికి చిరునామా అది. మనుషులను పీక్కుతినే రాబందుల్లా మారిన ప్రజాప్రతినిధులకు అడ్డా అది. నాటి ముస్లీం పాలకుల సమయంలో జరిగిన ఘోర కలిని కళ్లకు కట్టిన ప్రాంతం అది. ఓ మహిళా ముఖ్యమంత్రి...
News

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం రోజు ఆహ్వానించిన దేవతలను సాగనంపారు. శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం ఘట్గాన్ని శాస్త్రోక్తంగా...
News

10వేల మంది సైనికుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించిన భారత్

చైనాతో వివాదాస్పద సరిహద్దును పటిష్టం చేసుకునేందుకు భారత్ సరికొత్త వ్యూహం రచించింది. భారత్-చైనా సరిహద్దులోని పశ్చిమ సరిహద్దులో 10,000 మంది సైనికులను సైన్యం మోహరించింది. అయితే దీనిపై ఆర్మీ అధికారులు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఉత్తరాఖండ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌...
News

ఈశా కేంద్రంలో వేడుకగా మహాశివరాత్రి

తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ జ్యోతి వెలిగించి మహాశివరాత్రి వేడుకలు ప్రారంభించారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ సతీమణి సుదేష్‌ ధన్‌ఖడ్‌, సద్గురు జగ్గీవాసుదేవ్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పాల్గొన్నారు. మహాశివుడి సన్నిధిలో జాగారం...
1 1,605 1,606 1,607 1,608 1,609 3,057
Page 1607 of 3057