నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆయన బోధనలు నిరంతం ప్రేరణ శక్తిగా నిలుస్తాయని చెప్పారు. ఇటీవల కన్నుమూసిన స్వామి స్మరణానందకు నివాళులు అర్పించారు. ‘‘లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైన...







