News

News

నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద

రామకృష్ణ మిషన్‌లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆయన బోధనలు నిరంతం ప్రేరణ శక్తిగా నిలుస్తాయని చెప్పారు. ఇటీవల కన్నుమూసిన స్వామి స్మరణానందకు నివాళులు అర్పించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైన...
ArticlesNews

“పంచ పరివర్తన్” సమాజానికి అవసరం – RSS సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీ

మార్చి 15 నుండి 17, 2024 వరకు నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సందర్భంగా, సంఘ ఉనికిలో ఒక శతాబ్ది పూర్తి కావడానికి గుర్తుగా పరిమాణాలపై పని చేయాలని నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ అంశాలు, సంఘ భవిష్యత్తు ప్రణాళికల...
ArticlesNews

సమరసతా రవికిరణం శ్రీ సద్గురు మళయాళ స్వామి

( మార్చి 29 - శ్రీ సద్గురు మళయాళ స్వామి జయంతి ) ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు, చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది....
News

ఏప్రిల్‌ 4 నుంచి అన్నమయ్య వర్ధంతి వేడుకలు

తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతి వేడుకలు ఏప్రిల్‌ 4 నుంచి 8వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో...
News

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రాకెట్‌ స్టేజ్‌-2 పరీక్ష విజయవంతం

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ బుధవారం నిర్వహించిన రాకెట్‌ స్టేజ్‌-2 పరీక్ష విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) వేదికగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు ఆ సంస్థ గురువారం ప్రకటించింది. షార్‌లోని ప్రొపల్షన్‌...
News

సింహగిరిపై ఆధ్యాత్మిక కాంతులు

సింహాచలం బుధవారం సుదర్శన నారసింహ మహాయజ్ఞం శోభను సంతరించుకుంది. ఎటు చూసినా యజ్ఞకాంతులతో ప్రజ్వరిల్లింది. లోకకల్యాణార్థం ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరగనున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంను పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉదయం 6 గంటల...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 47 ; గుండ్లపల్లి ఆదినారాయణ పంతులు

స్వాతంత్ర పోరాటంలో ఒంగోలు తాలూకా ముందు నిలిచింది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు. వారిలో గుండ్లపల్లి ఆదినారాయణ గారు ప్రథములు. సుశిక్షితుడైన సేనానిగా స్వాతంత్ర సమరంలోకి ఉరికారు. కారాగార శిక్షను భావించారు. పెద్దగా విద్యాభ్యాసం లేకున్నా ఎంతో ఉన్నతమైన...
News

కాకినాడ తీరంలో రక్షణ దళాల సంయుక్త విన్యాసాలు

సముద్ర మార్గం నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే శత్రు సైన్యం, ఉగ్రవాదులను కట్టడి చేసే లక్ష్యంగా మనదేశ రక్షణ దళాలు, అమెరికా రక్షణ దళాల సంయుక్త విన్యాసాలు కాకినాడ తీరంలో శత్రువులకు దడ పుట్టించేలా కొనసాగుతున్నాయి. టైగర్‌ ట్రాయంఫ్‌ –...
1 1,568 1,569 1,570 1,571 1,572 3,059
Page 1570 of 3059