News

News

23 మంది పాకిస్థానీలను రక్షించిన భారత్..

భారత నౌకాదళం మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది. నేవీ సైనికులు మరోసారి ధైర్యసాహసాలు ప్రదర్శించి సముద్రపు దొంగల నుంచి పలువురిని కాపాడారు. ఆ క్రమంలో భారత నౌకాదళం రక్షించిన వారిలో 23 మంది పాకిస్థానీలు ఉన్నారు. అయితే శుక్రవారం యెమెన్ సమీపంలోని...
News

ముంచింగ్‌పుట్ కుట్ర కేసులో అనుబంధ ఛార్జిషీటు

యువతను విప్లవ తీవ్రవాదం వైపు ప్రొత్సహించడంతో పాటు మావోయిజాన్నివ్యాప్తికి తెరవెనుక తతంగం నడుపుతూ నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)కు మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జీషీటు దాఖలు చేసింది. ఎన్ఐఏ ఈ మేరకు విశాఖ కోర్టులో చార్జిషీటు సమర్పించింది. రామక్కగిరి చంద్ర...
News

సామాజిక స్థాయిలో సంస్కరణలు అవసరం : ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్

పోలీసులు లేదా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడుల వల్ల ప్రజల ప్రవర్తనలో మార్పు రాకూడదని, హృదయపూర్వకంగా, మనస్సాక్షితో జరగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. “సామాజికంగా అప్రమత్తంగా, క్రమశిక్షణతో కూడిన, సంస్కారవంతమైన, ప్రగతిశీల...
News

ఏప్రిల్‌ 2న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 9న ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీగా...
News

మానవాళి జీవితానికి మార్గదర్శకం భగవద్గీత

భగవద్గీతను ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉపకరిస్తే జీవితం నేపథ్యాన్ని తెలియజేస్తుందని, మానవ జీవితంలో శాంతి,ఆనందం, ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శకంగా ఉంటుందని విశాఖపట్నానికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచన కర్త, నిష్కామ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు అరుణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విజయనగరం పట్టణంలోని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 48 ; పుల్లెల శ్యామసుందరరావు

భారత స్వాతంత్ర ఉద్యమ రోజుల్లో పుల్లెల శ్యామ సుందరావు పేరు తెల్లవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పోరాట యోధుడిగానే కాకుండా అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్ గా ఆయన తన వంతు పాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నివాసి. బరంపురంలో...
News

భారత వాయుసేన అమ్ములపొదిలో కొత్త అస్త్రం తేజస్ ఎంకె1ఎ

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకె1ఎ సీరీస్‌లో మొట్టమొదటి విమానం ఎల్ఎ5033 మొదటి గగనవిహారం విజయవంతమైంది. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రంలో గురువారం సాయంత్రం ఆ ప్రయోగం చేపట్టారు. తేజస్ ఎంకె1ఎ ఎయిర్‌క్రాఫ్ట్ 18 నిమిషాల...
News

ద్వారకాతిరుమలలో కల్యాణ మండపాల రుసుముల పెంపునకు నిర్ణయం

ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై, కొండ దిగువన భక్తులు వివాహాది శుభకార్యాలు జరుపుకునే దేవస్థానం కల్యాణ మండపాల రుసుములను పెంచేందుకు ధర్మకర్తల మండలి తీర్మానించిందని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు గురువారం ప్రకటనలో తెలిపారు. మండపాల నిర్వహణ, శానిటేషన్‌, విద్యుత్‌ వంటి ధరలు...
1 1,566 1,567 1,568 1,569 1,570 3,059
Page 1568 of 3059