News

News

తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు

“తెలంగాణలో హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము” అని భజరంగ్ దళ్ హెచ్చరించింది. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ, ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది....
News

అర్చకుడిపై దాడి ఘటనను ఖండించిన విశ్వహిందూ పరిషత్

కాకినాడలో అర్చకులపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే చలో కాకినాడకు పిలుపు నిస్తామని విశ్వహిందూ పరిషత్తు నాయకులు హెచ్చరించారు. ఆ సంస్థ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన రాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల సంఘటనా...
ArticlesNews

జ్ఞానగీతిని అందించిన మహనీయులు ముమ్మిడివరం బాలయోగీశ్వరులు

(మార్చి 28 - ముమ్మిడివరం బాలయోగీ వర్ధంతి ) పురాతన భారతీయ యోగభూమి ఎందరో మహర్షులకు, యోగులకు పుట్టినిల్లు. పురాతన, ఆధునిక యోగుల సంప్రదాయంలో తపస్సు, ధ్యానం ద్వారా తపోసిద్ధి పొంది ఎందరో భక్తులకు జ్ఞానగీతిని అందించిన మహనీయులలో ముమ్మిడివరం బాలయోగీశ్వరులు...
ArticlesNews

మానవతా మణిదీపం జిల్లెళ్లమూడి అమ్మ

(మార్చి 28 - జిల్లెళ్లమూడి అమ్మ జయంతి) సమాజ సేవ ఈశ్వర సేవ, ఆ సేవలో వచ్చే తృప్తే ఆనందం. అదే ఐశ్వర్యం. అదే ముక్తి. ఇలా ఉపదేశాలు, సందేశాలు ఇవ్వడం కన్నా ఆచరణాత్మకమైన వైఖరే సమాజానికి మేలు చేస్తుంది. ఇదే...
ArticlesNews

హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్

(మార్చి 28 - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి) ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి...
News

అంగరంగ వైభవంగా రంగనాథ స్వామి రథోత్సవం

నెల్లూరులో వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కల్యాణమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి భారీ రథంపై రంగనాయకులపేట పురవీధుల్లో విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా...
1 1,570 1,571 1,572 1,573 1,574 3,059
Page 1572 of 3059