News

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 61 ; అయ్యగారి రామమూర్తి పంతులు

ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ (నేటి B.E.L. కంపెనీ) వ్యవస్థాపకులు శ్రీ అయ్యగారి రామమూర్తి పంతులు గారు. వీరు దీనిని 1926లో స్థాపించారు. వారు, వారి తమ్ముడు డా॥ ఎ.ఎన్. రావు గారు రామ లక్ష్మణులులాగా ఎప్పుడూ కలసి ఉండేవారు. కష్టసుఖాలలో ఒకరికి...
News

దుర్గమ్మకు మందారం, కలువ పుష్పాలతో అర్చన

వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం మందారం, ఎర్ర కలువ పుష్పాలతో అర్చన జరిగింది. ఉత్సవాలలో నాల్గో రోజైన శుక్రవారం అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ఆలయ ఈవో కేఎస్‌ రామరావు, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఇతర ఆలయ...
News

ఉగ్రవాదులకు నియమాలు ఉండవు : జైశంకర్

ఉగ్రవాదులకు నియమ, నిబంధనలు ఉండవు, వారికి సమాధానం కూడా అలాగే ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మహారాష్ట్రలోని పుణెలో స్పష్టం చేశారు. గడచిన పదేళ్లలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశామని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని మార్పు ద్వారా ఎదుర్కోవడం సరైన విధానమన్నారు. ఉగ్రవాదులు...
ArticlesNews

తాత్వికుడు, సంఘ సంస్కర్త యోగి వేమన

సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘ సంస్కర్త, విప్లవకారుడు వేమన సాహిత్యం పామరులను సైతం చైతన్యవంతులను చేసింది. నాటి సమాజంలో నెలకొన్న సమస్యలను అనేక కోణాల్లో దర్శించి లోటుపాట్లు, కుతంత్రాలు, అసమానతలు, దోపిడీలపై సరళమైన భాషలో ఎండగట్టిన మానవతావాదిగా...
News

బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్ట పరిపాలన భవనంలో శుక్రవారం తితిదే, జిల్లా అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ఈ నెల 16న ఉత్సవాలకు అంకురార్పణ, 22న...
1 1,539 1,540 1,541 1,542 1,543 3,059
Page 1541 of 3059