న్యూఢిల్లీ: మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే...
భగవద్గీత ప్రవచనాలను ప్రచారం చేయడం, శ్లోకాలను పఠించడం ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రచారంగా పరిగణించలేమని ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) స్పష్టం చేసింది. భగవద్గీతలోని...
ఆవు మాంసానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు దంపతులను అరెస్ట్...
విద్య అనేది జ్ఞానం, నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వాల సమ్మేళనమని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్య సాధనలో భాగంగా,...