News

ArticlesNews

తొట్టతొలి సాంఘీక విప్లవకారుడు బసవేశ్వరుడు

( ఏప్రిల్ 13 - బసవేశ్వరుని జయంతి ) మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. ఈయనను బసవన్న,...
News

అంతరిక్షంలోకి తొలి తెలుగు యువకుడు

అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయుడుగా రాకేశ్ శర్మ గురించి అందరికీ తెలిసిందే. ఆ తరవాత భారతీయ అమెరికన్లు కల్పనా చావ్లా, సునితా విలియమ్స్, రాజా చారి, బండ్ల శిరీష కూడా అంతరిక్షంలో అడుగు పెట్టి చరిత్ర సృష్టించారు. ఇంత వరకు...
ArticlesNews

ఓం ఆకారంలో ఆలయం

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకలిగించేవి ఉంటే మరికొన్ని అంతుచిక్కని రహస్యాలు కలిగినవి ఉన్నాయి. అటువంటి ఆలయం ఇది. ఎన్నో ప్రత్యేకతలతో ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రాజస్థాన్ లో కూడా...
News

రామేశ్వరం కేఫ్‌ పేలుడులో మరో ఇద్దరు కీలక నిందితులు

బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. పేలుడు జరిగినప్పటి నుంచి వీరిద్దరు పరారీలో ఉన్నారు. బెంగళూరులో...
News

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపుతాం : ఇస్రో చైర్మన్

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం -ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే స్థల పరిశీలన కూడా పూర్తిచేశామని...
News

శ్రీమద్రామాయణం నిత్యనూతన మహాకావ్యం

శ్రీమద్రామాయణం నిత్యనూతన కావ్యమని ఆధ్యాత్మికవేత్త మండలీక శ్రీకృష్ణకుమార్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మతోటలోని టీడీడీ కల్యాణ మండపంలో నిర్వహించే శ్రీమద్రామాయణ సప్తాహం వైభంగా కొనసాగుతోంది. గురువారం శ్రీ రాముడు ధర్మ స్వరూపుడు...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 60 ; లక్ష్మీ నరసింహరాజు

లక్ష్మీ నరసింహరాజు గారు 1888 జాగారం గ్రామం (విశాఖ జిల్లా)లో జన్మించారు. వారి స్వగ్రామం తూర్పు గోదావరిజిల్లా తుని దగ్గర కోటనందూరు. 80 ఏళ్ల క్రిందటి విశాఖపట్నం అభివృద్ధి చెండడానికి కారకులైన ప్రముఖవ్యక్తులలో దంతులూరి నరసింహరాజు గారొకరు, పారిశ్రామిక వేత్తలైన రాజు...
News

ఇజ్రాయెల్ కు 6,000కు పైగా భారత కార్మికులు

హమాస్ తో యుద్ధం కారణంగా కార్మికుల కొరతతో ఇబ్బందిపడు తున్న ఇజ్రాయెల్ నిర్మాణ రంగాన్ని భారత్ ఆదుకోనుంది. 6 వేలకుపైగా భారత కార్మి కులు ఏప్రిల్, మేలో ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాల్లో తర లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం...
1 1,541 1,542 1,543 1,544 1,545 3,059
Page 1543 of 3059