News

ArticlesNews

‘40 ఏళ్లుగా..’ కంచుకోటలా సియాచిన్‌

హిమాలయాలలోని ఉత్తర లద్ధాఖ్‌ చేరువలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమనదం సియాచిన్‌. ప్రపంచంలో అత్యంత ఎత్తైన, అతి శీతల యుద్ధ క్షేత్రం. భారత్‌కు అత్యంత కీలకస్థానంగా ఉండే ఈ ప్రాంతం కబ్జాకు పాకిస్థాన్‌ చేసిన యత్నాన్ని భారత్‌ సైన్యం దీటుగా...
News

భద్రాద్రిలో పురాణపండ ‘ శ్రీరామ రక్షాస్తోత్రం’ ఆవిష్కరణ.. నవమి ఉత్సవాల్లో భక్తులకు వితరణ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీరామ నవమి వసంతోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో ప్రముఖ రచయిత, దేవాదాయ ధర్మాదాశాఖ అధికారిక మాసపత్రిక ‘ఆరాధన‘ పూర్వ సంపాదకుడు పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శ్రీరామ రక్షాస్తోత్రమ్’ గ్రంథాన్ని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం స్పెషల్ డిప్యూటీ...
News

నెల్లూరులో పొణకా కనకమ్మ మహిళా యూనివర్సిటీ

నెల్లూరులో ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు, తొలి బాలికల పాఠశాల నెలకొల్పేందుకు వందేళ్ల క్రితమే నేడు వేలకోట్ల రూపాయలు విలువచేసే స్థలాలను దానంగా సమకూర్చిన పొణకా కనకమ్మ స్మృత్యర్థం ఓ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఎల్ కె జి...
ArticlesNews

హిందూ ధర్మ సంస్కర్త డా.బి.ఆర్.అంబేద్కర్

(ఏప్రిల్ 14 - డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ జయంతి) డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ ఆధునిక భారతంలో దేశ ఐక్యతా పునాదులను బలంగా నిలబెట్టిన దూరదృష్టి కల ద్రష్ట. గడిచిన 17 వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురి...
ArticlesNews

హిందూ, క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు: పాక్‌లో పరిస్థితిని ఖండించిన ఐరాస

పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గాలపై, ప్రత్యేకించి మైనారిటీ మహిళలపై అత్యాచారాలు నేటికీ కొనసాగుతుండడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్‌లోని హిందూ, క్రైస్తవ మహిళలను బలవంతంగా మతం మార్చడం, బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ, జెనీవా నుంచి విడుదల...
News

ఏప్రిల్ 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వ‌హిస్తారు....
News

భద్రాచలానికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామచంద్రస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్‌ ఆర్టీసీ కాకినాడ డిపో మేనేజర్‌ మనోహర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 16వ తేదీ ఉదయం 6, 8, 10...
1 1,538 1,539 1,540 1,541 1,542 3,059
Page 1540 of 3059