పెరిగిన గోవు ప్రాధాన్యం…
భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. పంటలకు కావాల్సిన 300 కోట్ల సూక్ష్మ జీవులను ఆవుపేడ పుట్టిస్తుందని అనేక మంది రైతుల స్వానుభవం. అనారోగ్యలను పారదోలడానికి గోమాత ప్రముఖ పాత్ర వహిస్తుంది....






