News

ArticlesNews

పెరిగిన గోవు ప్రాధాన్యం…

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. పంటలకు కావాల్సిన 300 కోట్ల సూక్ష్మ జీవులను ఆవుపేడ పుట్టిస్తుందని అనేక మంది రైతుల స్వానుభవం. అనారోగ్యలను పారదోలడానికి గోమాత ప్రముఖ పాత్ర వహిస్తుంది....
News

నేపాల్ కరెన్సీ నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం

నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేట్, లింపియాధురా, కాలాపానీలతో కూడిన...
News

దుర్గమ్మ ఆలయం.. ఇక స్వర్ణశోభితం

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయం ఇక స్వర్ణశో భితం కానుంది. 2008లో అప్పటి ఈవో చంద్ర కుమార్ నేతృత్వంలో 88 కిలోల బంగారం తో ఆలయ శిఖరానికి బంగారం తాపడం పనులు పూర్తి చేశారు. తాజాగా అమ్మవారి ఆలయాన్ని పూర్తి...
News

కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి

జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం...
ArticlesNews

ఉత్తరాఖండ్‌ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’

ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగా ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్‌ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు , ఆసక్తిగల ప్రయాణీకులకు...
News

ధర్మవీర్ శంభాజీ జీవితంపై సినిమా

ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఛావా’. ఈ చిత్రంలో శంభాజీ పాత్రను విక్కీ కౌశల్ చేస్తున్నారు. తండ్రి శివాజీలానే శంభాజీని కూడా ధర్మవీర్ అని గౌరవించేవారు. అలాంటి గొప్ప పాత్ర కావడంతో ఫిజికల్ మేకోవర్ పరంగా, నటన పరంగా విక్కీ కౌశల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ మూవీలో శంభాజీ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన విక్కీ కౌశల్ లుక్ లీకై, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....
News

మతస్వేచ్ఛపై అమెరికా సంస్థ నివేదికను తప్పుబట్టిన భారత్

మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎసీసీఐఆర్ ఎఫ్) ఇచ్చిన నివేదిక పక్షపాతంతో కూడుకున్నదని స్పష్టంచేసింది.'ఇది మా దేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే....
News

తిరుమల శ్రీవారికి ఏప్రిల్​ లో రికార్డు స్థాయిలో ఆదాయం.

తిరుమల శ్రీవారికి ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. పాత రికార్డును కొననసాగిస్తూ.. ఈసారి కూడా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంది. అయితే మార్చి నెలతో పోలిస్తే.. ఏప్రిల్ నెలలో ఆదాయం తగ్గింది. ఎన్నికల ప్రభావంతో...
1 1,508 1,509 1,510 1,511 1,512 3,061
Page 1510 of 3061