News

News

జూన్‌ 1 నుంచి తిరుమ‌ల‌లో హనుమత్‌ జయంతి ఉత్సవాలు

తిరుమలలోని ఆకాశగంగ వద్ద వేంచేసిన శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్‌ 1 నుంచి 5వరకు హనుమ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు. జూన్‌ 1న శ్రీవారి...
ArticlesNews

మహర్షి.. మయూరం

బరోడా మహారాణి బహూకరించిన తెల్లనెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తన ఆసనం పక్కనే ఆ మయూరానికి గూడు కట్టించి, ‘ఒరే మాధవా!’ అంటూ ప్రేమగా పిలిచేవారు. వారిద్దరి అనుబంధాన్ని చూసి అందరూ ముచ్చటపడేవారు. ఒక భక్తుడైతే ఎంతో ప్రభావితుడై,...
News

చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్‌పింగ్

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న చైనా చిక్కుల్లో పడిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కొంతకాలంగా ‘డ్రాగన్’ కొంత కాలంగా ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని నివేదికలు వస్తున్నాయి. ఈ సంగతి నిజమేనని అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ...
News

నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి ఫోటోలను మీడియాకువిడుదల చేశారు. నిజ్జర్ హత్యలో భారతీయ గూఢచర్యసంస్థల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల తర్వాత...
News

అయోధ్యలో వేసవి వసతి కేంద్రాలు, మినీ ఆస్పత్రి

వేసవిలో అయోధ్యకు వచ్చే భక్తుల కోసం రామ మందిర నిర్మాణ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వడదెబ్బ బారిన పడుతున్న భక్తులకు తక్షణమే వైద్య సేవలు అందించేందుకు గాను పది పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి...
News

మీరు చేయలేదుకాబట్టే..

‘వందేమాతరం’ అని నినాదం చేసినందుకు కేశవ్‌తోపాటు అనేకమంది పిల్లల్ని బ్రిటిష్‌ హెడ్‌మాస్టర్‌ పాఠశాల నుంచి బహిష్కరించాడు. నెలరోజులు గడిచేసరికి మిగిలిన పిల్లలు క్షమాపణలు చెప్పి తిరిగి పాఠశాలలో చేరారు. కానీ కేశవ్‌ మాత్రం క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోలేదు. ‘ఎందుకు క్షమాపణలు కోరాలి?...
News

తొలి స్వదేశీ బాంబర్‌ యూఏవీ ఆవిష్కరణ

భారత్‌కు చెందిన రక్షణ, ఏరోస్పేస్‌ కంపెనీ ఫ్లయింగ్‌ వెడ్జ్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌.. కీలక మైలురాయిని సాధించింది.భారత్‌లో తొలిసారిగా రూపొందించిన స్వదేశీ బాంబర్‌ మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) ఫ్లయింగ్‌ వెడ్జ్‌ డిఫెన్స్‌-200బీని బెంగళూరు వేదికగా శుక్రవారం ఆవిష్కరించింది. ‘భారతదేశ...
News

ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. మే 12న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ‘శ్రీభాష్యం’ పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే...
1 1,507 1,508 1,509 1,510 1,511 3,061
Page 1509 of 3061