News

ArticlesNews

దీపారాధన ఎందుకంటే..

దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం. కొందరు ఉదయం, కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉదయ సంధ్యల్లో వెలిగిస్తారు. శుభకార్యాలను ప్రారంభించే ముందు దీపం వెలిగించే ఆచారమూ ఉంది. దీపారాధన చేయడం వెనకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. చీకటి అజ్ఞానానికి, కాంతి...
News

కొత్తరకం జీవికి చంద్రయాన్‌ పేరు

భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్‌’కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి ‘బాటలిప్స్‌ చంద్రయానీ’ అని నామకరణం చేశారు. ఇది మెరైన్‌ టార్డిగ్రేడ్‌ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి. ఈ జాతిజీవులకు సాగర జీవం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర ఉంది. ‘‘ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. ఈ జాతి జీవుల గురించి పరిశోధనకు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం. వీటి గురించి...
News

శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్‌ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈద్గా మసీదును తొలగించాలన్న పిటిషన్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హిందువుల తరఫు న్యాయవాది హరి శంకర్‌ జైన్‌ వాదనలు వినిపించారు. ప్రార్థనా స్థలాల చట్టం ఈ కేసుకు వర్తించదని తెలిపారు. శ్రీకృష్ణ ఆలయం రక్షిత కట్టడమని, ప్రాచీన నిర్మాణాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం-1958ను దీనికి వర్తింపజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించడం భక్తుల హక్కని, ప్రార్థనా స్థలాల చట్టం దీనిని అడ్డుకోజాలదని తెలిపారు. జస్టిస్‌ మయాంక్‌ జైన్‌ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది....
News

నేటి నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. స్వామివారి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. దేవస్థానంలో కౌంటర్లతో పాటు నగరంలోని పలు బ్యాంకు శాఖల ద్వారా వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రూ.300, రూ.వెయ్యి టికెట్లు బ్యాంకుల ద్వారా, సింహగిరిపై పాత పీఆర్‌వో కార్యాలయం వద్ద లభ్యమవుతాయన్నారు. టికెట్లు కావాల్సిన భక్తులు ఆధార్‌ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక దరఖాస్తుపై నాలుగు టికెట్లు మాత్రమే జారీ చేస్తామన్నారు. 7వ తేదీ సాయంత్రం 5గంటల తర్వాత ఈ టికెట్ల విక్రయం నిలిపివేస్తామని, 10వ తేదీన చందనోత్సవం రోజున...
News

తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం

తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు పులకించిపోయారు.. ఎండల నుంచి ఉపశమనం పొందారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. కాగా, గురువారం ఉదయం నుంచి తిరుమలలో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా సుమారుగా అరగంట పాటు భారీ వర్షం పడింది. శ్రీవారి ఆలయం, నాలుగు మాడ వీధులు చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలలో వర్షం పడింది....
News

త్వరలో వందే భారత్ మెట్రోలు.. కోచ్‌ల విడుదల

వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ...
News

ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరడమైనది. కళాశాలలో జూన్‌ 17వ తేదీ వరకు దరఖాస్తులు...
ArticlesNews

“ఆ వాక్యం అనువదించను.. ఉన్నత ఉద్యోగం నాకు వద్దు… ఉపవాసం ఉంటా”

1921 లో తండ్రి మాట కాదనలేని ఓ యువకుడు కలకత్తా నుంచి ఇంగ్లాండుకు వెళ్లాడు. తన కొడుకు ఐసీఎస్‌ పాసై ఉన్నతాధికారి కావాలని ఆ తండ్రి ఆశ. ఆయన కోరుకున్నట్లే ఆ యువకుడు ఐసీఎస్‌లో నాలుగో ర్యాంకు సాధించి, భారత్‌కి తిరిగివచ్చాడు....
1 1,510 1,511 1,512 1,513 1,514 3,061
Page 1512 of 3061