News

News

జూపిటర్ ఉపగ్రహం ‘అయో’పై ఓ భారీ టవర్.. ఏమిటది?

మన సౌర కుటుంబంలో భూమ్మీద కాకుండా మరెక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అందుకు అవకాశమున్న గ్రహాలు ఉపగ్రహాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే గురుడు, శని చుట్టూ తిరుగుతున్న కొన్ని ఉప గ్రహాల్లో మంచు, నీళ్లు, జీవానికి తోడ్పడే ఇతర పదార్థాలు ఉన్నట్టు గతంలోనే గుర్తించారు. తాజాగా.. గురు గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం ‘అయో’పై పరిశోధనలు చేస్తుండగా.. ఓ భారీ టవర్ వంటి ఆకారాన్ని గుర్తించారు. నాసా ‘జునో’ స్పేస్ క్రాఫ్ట్ తో.. గురుగ్రహం, దాని ఉపగ్రహాలపై పరిశోధనలు చేస్తున్న నాసా ఉపగ్రహం ‘జునో’ స్పేస్ క్రాఫ్ట్.. ప్రస్తుతం ‘అయో’పై ఫోకస్ చేసింది. ఇటీవలే ‘అయో’పై కేవలం 1,500 కిలోమీటర్ల మీదుగా ప్రయాణిస్తూ.. దాని ఉపరితలాన్ని చిత్రీకరించింది. ఈ సమయంలో ఓ భారీ టవర్ ను, దాని...
News

25నుంచి భారత్‌గౌరవ్‌ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’

పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్‌ గౌరవ్‌ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు యాత్రలో భాగంగా పర్యాటకులు, భక్తులు తిరువణ్ణామలై...
News

గోసంతతికి నష్టం కలిగితే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది

మన సంస్కృతికి ఆధారము వ్యవసాయమే. ఈ వ్యవసాయ సంస్కృతికి ఆధారమైన గోసంతతిని ఎంత శ్రమించైనా రక్షించుకోవాలి. గో సమృద్ధి కొరకు ప్రయత్నాలు కొనసాగించాల్సిందే. గోసంతతికి నష్టం కలిగితే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. గోమాత మనందరికీ తల్లిలాంటిది. గోసంతతి ప్రపంచానికి...
News

సర్వేల పేరుతో పథకాలకు ఓటర్ల నమోదు వద్దు

ప్రకటనలు, సర్వేలు లేదా మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా ఎన్నికల అనంతరం పథకాల లబ్ధి చేకూర్చుతామని ఓటర్ల పేర్లను న మోదు చేయడాన్ని తక్షణమే ఆపివేయాలని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ఆదేశించింది. వివిధ సర్వేల ముసుగులో కొన్ని రాజకీయ...
ArticlesNews

గెలవలేని యుద్ధం చేసిన పాక్‌

కార్గిల్‌ యుద్ధం జరిగి పాతికేళ్లవుతోంది. మే 3న పాక్‌ చొరబాట్లను మొదటిసారి కనుగొన్న తర్వాత, జూలై 26న భారత్‌ తన విజయాన్ని ప్రకటించ డానికి ముందు దాదాపు మూడు నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో, ఎన్నో సవాళ్లతో...
News

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు పరిశీలించిన ఈవో

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులతో పాటు భక్తులకు దేవస్థానం అందిస్తున్న సేవలను ఈవో కె.ఎస్.రామరావు గురు వారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఎదుట దేవస్థానం నిర్మిస్తున్న లడ్డూ పోటు, అన్నదాన భవనం పనులను...
News

తిరుమలకి వచ్చే భక్తుల కోసం చలువపందిళ్ళు, చలివేంద్రాల ఏర్పాటు

ఎండల తీవ్రత నేపథ్యంలో తిరుమలకి వచ్చే భక్తుల కోసం చలువపందిళ్ళు, చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి కార్యనిర్వాహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన డయల్ యువర్ టీటీడీ ఈఓ కార్యక్రమంలో భక్తుల నుంచి ఈఓ...
News

మే 21 నుండి 29 వరకు జమ్మలమడుగు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 21 నుండి 29వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 20వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 30వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : 21-05-2024 ఉదయం – ధ్వజారోహణం సాయంత్రం- పెద్దశేష వాహనం 22-05-2024 ఉదయం – చిన్నశేష వాహనం సాయంత్రం- హంస వాహనం 23-05-2024 ఉదయం – ముత్యపుపందిరి వాహనం సాయంత్రం- సింహ వాహనం 24-05-2024 ఉదయం – కల్పవృక్ష వాహనం సాయంత్రం- హనుమంత వాహనం 25-05-2024 ఉదయం – పల్లకీ ఉత్సవం సాయంత్రం- గరుడ వాహనం 26-05-2024 ఉదయం – సర్వభూపాల వాహనం సాయంత్రం-...
1 1,509 1,510 1,511 1,512 1,513 3,061
Page 1511 of 3061