News

News

శ్రీపద్మావతి పరిణయోత్సవాలు

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శనివారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి.శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా రెండవరోజు నిర్వహించారు. ఆ తరువాత ఆస్థానం జరిగింది. అనంతరం వెంకటేశ్వర స్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారంతో పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి....
News

నిజచరిత్ర చెప్పాలి

హిందూదేశం ఎల్లపుడూ ఏదో ఒక విదేశీ పాలనలో ఉండేది, దాని చరిత్ర నిరంతర పరాభవాల గాధ అంటూ అబద్దాలతోను, అవమానాల తోను కూడిన దుర్మార్గ ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారం కేవలం విదేశీయుల చేతనే గాక స్వజనుల చేత కూడా అడ్డూఅదుపూ...
News

సింహాచలం కొండకు వచ్చే భక్తులకు ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు

ఉత్తరాంధ్రలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం విశాఖలోని సింహాచలం కొండకు వచ్చే భక్తులకు ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కృష్ణాపురం గోశాలలో ప్రత్యేక పూజల అనంతరం అలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు బస్ ను ప్రారంభించారు. అదే బస్సులో దేవస్ధానం...
News

తుది దశకు MK1A ఫైటర్ జెట్‌ ట్రయల్స్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, తన మొదటి యుద్ధ విమానం తేజస్ (LCA తేజస్ MK1A)ని జూలైలో భారత వైమానిక దళానికి అందజేసేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేపట్టింది. జూలై నాటికి అన్ని ట్రయల్స్ పూర్తి చేసి వైమానిక దళానికి అందజేయాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ భావిస్తోంది. ఈ యుద్ధవిమానం తేజస్ ఎంకే-1 తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు. 43.4 అడుగుల పొడవు, . 14.5 అడుగుల ఎత్తు కల్గిన ఈ ఫైటర్ జెట్ గరిష్టంగా గంటకు 2,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. పోరాట పరిధి 739 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించేలా రూపొందించారు....
News

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం

వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్స వాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మం గారు) క్రీ.శ.1693 శ్రీముఖ నామ వైశాఖ శుద్ధ దశమి రోజు సజీవ సమాధి నిష్ట వహించారు....
News

చార్‌ధామ్‌ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్‌ తీయడం నిషేధం

చార్‌ధామ్‌ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్‌ తీయడాన్ని నిషేధించారు . ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. పలువురు భక్తుల కోరిక మేరకే ఈ నిర్ణయాన్ని తీసఱకున్నామని, ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధo వుంటుందని...
News

హిందుత్వపై ఐఐటీ బాంబే అవమానకర ప్రశ్న.. పెత్తందారీ, ఆధిపత్యం కోణాలతో ప్రశ్నాపత్రం

హిందూ వ్యతిరేకతను చాటేలా ఐఐటీ బాంబేలోని హుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (హెచ్ఎస్ఎస్) విభాగం నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష వివాదాస్పదంగా మారింది. ఈ విభాగంలోని హిందూ వ్యతిరేక ప్రొఫెసర్లు మే 7, 2024వ తేదీన నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రంలో హిందుత్వను అవమానిస్తూ హైందవానికి “పెత్తందారీ, ఆధిపత్య” తత్వాలను ఆపాదించారు. What does Antonio Gramsci mean by hegemony? Is Hindutva, hegemony or counter-hegemony? Discuss… అంటూ ఆ ప్రశ్నాత్రంలోని సెక్షన్ 2లో 4వ ప్రశ్నగా దీనిని ఇచ్చారు. హెచ్ఎస్ఎస్ విద్యార్థులు ఈ ప్రశాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విభాగంలో పెరుగుతున్న హిందూ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేగాక ఇదే కోణంలో అతివాద భావజాలం కలిగిన ఉపన్యాసకులను పిలిపించి ప్రసంగాలు చేయిస్తూ...
News

టిటిడి వేద విశ్వవిద్యాలయంతో కేంద్ర విద్యా శాఖ ఒప్పందం

భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకెఎస్)పై కంటెంట్‌ను రూపొందించడం మరియు అభివృద్ధి చేయడం లక్ష్యంగా టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (ఎస్‌వివియు)తో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసింది. సాంప్రదాయ స్వరాలను డిజిటల్‌గా సంరక్షించడానికి,...
1 1,480 1,481 1,482 1,483 1,484 3,061
Page 1482 of 3061