News

News

మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలంటూ వేలాది మంది ర్యాలీ

మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్‌ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను రక్షించాలని నినాదాలు చేశారు. మణిపూర్ సమగ్రత...
News

మా ప్రాంతంలో మైనారిటీ గురుకులం వద్దు : ఆదివాసీల డిమాండ్

షెడ్యూల్‌ ఏరియా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలను రద్దు చేయాలని జైనూర్‌ ఆదివాసి సంక్షేమ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో జైనూర్‌ తాహశీల్దార్‌కి ఓ వినతి పత్రాన్ని అందజేసింది. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఐదో...
ArticlesNews

గోమాత విశ్వమాత

ఆవు అనగా భారతీయ సంతతికి చెందిన గోవు మాత్రమే. జెర్సీ కాదు. జెర్సీ ఆవు కాదు. పాలిచ్చు జంతువులు ఆవు, గేదె, జెర్సీ. ఈ మధ్య దేవాలయాలలో కూడా జెర్సీ గోదానాలు చేసేస్తున్నారు. ప్రసిద్ధమైన ఆలయాలలో స్వామివారికి జెర్సీ పాలతో అభిషేకం...
News

ప్రధాని మోదీ కూడా అంతరిక్షంలోకి వెళ్లొచ్చు…గగన్‌యాన్‌పై ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్‌

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ మిషన్‌ ‘గగన్‌యాన్‌’ కార్యరూపం దాలిస్తే ప్రధాని మోదీ కూడా అంతరిక్షంలోకి వెళ్లవచ్చని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ అన్నారు. గగన్‌యాన్‌ మిషన్‌పై ఆయన ఓ జాతీయ చానెల్‌కు సోమవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా...
ArticlesNews

శిల్పకళా నిలయం

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాల్లో నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం ఒకటని చెప్పవచ్చు. నందలూరు మండలం బహుదా నది తీరాన నారదమునిచే ఈ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం చోళుల శిల్ప...
ArticlesNews

ఆలయ భద్రత మల్లన్నకెరుక!

రాష్ట్రంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం రెండోది. రోజూ వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శ్రీశైల ఆలయ భద్రత, దేవస్థాన రక్షణ బాధ్యతలు దేవస్థాన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉంది. దేవస్థాన పర్యవేక్షకులకు ఇన్‌చార్జ్‌...
News

శ్రీరామకథ మృతసంజీవని

శ్రీరామకథ మృతసంజీవని... అంత మధు రమైనది మరొకటి ఉండదు... రామకథను చదవినా, విన్నా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రవచనకర్త వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వ రరావు అన్నారు. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తనా బృందం, సంకీర్తనా సేవాసమితి...
ArticlesNews

బలవంతపు మతమార్పిడి ముఠా అరెస్ట్

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో పోలీసులు నిన్న శుక్రవారం నాడు 28మందిని అరెస్ట్ చేసారు. కారణం, వారు బలవంతపు మతమార్పిడులు చేస్తుండడమే. భరత్‌పూర్‌లోని ఒక ఇంటికి చర్చ్ ఫౌండేషన్ అని పేరు పెట్టారు. ఆ ఇంట్లోని వారు మత ప్రచార కూటమి నిర్వహిస్తున్నారు. అక్కడ...
1 1,427 1,428 1,429 1,430 1,431 3,071
Page 1429 of 3071