మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలంటూ వేలాది మంది ర్యాలీ
మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను రక్షించాలని నినాదాలు చేశారు. మణిపూర్ సమగ్రత...







