News

News

మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి

ఎలాంటి అనుమతులు లేని మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనాసెంటర్ వద్ద అనుమతులు లేకుండా నడుపుతోన్న ఓ మదర్సాలో పదిహేడేళ్ల కరిష్మా శుక్రవారంనాడు అనుమానాస్పదంగా చనిపోయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన...
ArticlesNews

154 ఏళ్ల తర్వాత.. నల్లమలలో అడవి దున్న అడుగులు

జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. కొంత కాలం నుంచి చిరుతల సంతతి భారీగా పెరిగింది. అడవి దున్నల జాడ కనిపించకుండాపోయింది. భారీ...
ArticlesNews

కర్ణాటక సంగీత సుస్వర చక్రవర్తి మంగళంపల్లి బాల మురళీకృష్ణ

(జూలై 6 - మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ) కర్ణాటక సంగీతానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగువారికే దక్కు తుందనడంలో సందేహం లేదు. తెలుగునాట సంగీ తంలో మహా విద్వాంసులు, వాగ్గేయకారులున్నారు. ‘ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరి గేవు రామచంద్రా’...
ArticlesNews

కూలీలకు సాధికారత కల్పించడం ద్వారా వ్యవసాయ రంగం బలోపేతం : చిత్రకూట్ సదస్సు

చిత్రకూట్ ప్రకటన చారిత్రక ఆధారాల మేరకు భారతదేశంలో వ్యవసాయ సమాజం, రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికుల మద్దతుతో కనీసం 10,000 సంవత్సరాలకు పైగా ఉంది. అయితే, చారిత్రక కారణాల వల్ల వీరిద్దరి మధ్య అసమ్మతి,అంతతరాలు నెలకొని ఉండడం వల్ల ఒకరి పట్ల మరొకరికి...
News

విజయ జనార్దనాచార్యులుకు ఎక్స్‌లెన్స్‌ అవార్డు

కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వేణుగోపాల స్వామి ఆలయ అర్చకుడు విజయ జనార్దనాచార్యులు హైదరాబాద్‌కు చెందిన తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఎక్స్‌లెన్స్‌–2024 అవార్డుకు ఎంపికయ్యారు. పదేళ్లుగా ఆలయ అభివృద్ధితో పాటు ధార్మిక సేవ, హిందూ సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెప్పేలా...
News

శ్రీవారి ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులతో ఈవో సమీక్ష

శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమీక్షించారు. సమీక్షా సమావేశంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ...
News

సనాతన ధర్మంలోకి మారిన ముస్లిం యువతికి కుటుంబం నుంచి బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక ముస్లిం యువతి (23) స్వచ్ఛందంగా సనాతన ధర్మంలోకి మారింది. ఒక హిందూ యువకుణ్ణి పెళ్ళి చేసుకుంది. అయితే తన కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న బెదిరింపులను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఆ సంఘటన జూన్ 25న...
ArticlesNews

ఆషాఢం ఎందుకు విశిష్టం?!

(జులై 6 - ఆషాఢ మాసం ఆరంభం) పూరి జగన్నాథ స్వామి రథయాత్ర, శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతం, వాసుదేవ ద్వాదశి, వ్యాసపౌర్ణమి.. ఇలా అనేక పర్వదినాలతో ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతుంది ఆషాఢమాసం. పూరీ పుణ్యక్షేత్రంలో భక్తజన బాంధవుడైన శ్రీజగన్నాథుని రథయాత్ర...
1 1,429 1,430 1,431 1,432 1,433 3,071
Page 1431 of 3071