News

ArticlesNews

పెళ్ళైన 14ఏళ్ళకు, తన భార్య ముస్లిం వివాహిత అని తెలిసి ప్రొఫెసర్ షాక్

అమరేంద్ర త్రిపాఠీ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అసోంలోని గువాహటికి చెందిన ప్రతిభా తివారీతో 2011లో పెళ్ళయింది. కొద్దిరోజుల క్రితం ఆయనకు తన జీవితాన్ని అతలాకుతలం చేసే వాస్తవాలు తెలిసాయి. అవేంటంటే… తన భార్య తనకు భార్య అవడానికి...
ArticlesNews

దేవదేవుని దివ్యశోభ పూరీ జగన్నాథప్రభ

(జులై 7 - పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రత్యేకం ) సకల లోకాలనూ పాలించే జగన్నాథుడు సాకారుడై కొలువైన పుణ్యస్థలి పూరీ దివ్యక్షేత్రం. శ్రీమహావిష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా అనుగ్రహిస్తున్న అద్భుత తీర్థం పూరీ...
News

అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్.. ఎందుకంటే?

జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర రెండు మార్గాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్ట్ 19న ముగుస్తోంది. అయితే భారీ వర్షాల కారణంగా జూలై 6 గుహ మందిరానికి రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు....
News

పాఠ్యాంశంగా పాడేరు మోదకొండమ్మ జాతర

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లికి అరుదైన గౌరవం దక్కింది. మన్యం దేవతగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశేష ప్రాచుర్యం పొందిన ‘పాడేరు మోదకొండమ్మ’కు పదో తరగతి తెలుగు వాచకంలో చోటు దక్కింది. ఈ విద్యా సంవత్సరంలో ముద్రించిన పదో తరగతి తెలుగు...
News

మత స్వేచ్ఛపై ఆమెరికా ఆరోపణలు కొట్టేసిన భారత్

భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని మత స్వేచ్ఛపై ఆమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఈ నివేదికను భారత్ తోసిపుచ్చింది. మత స్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికను తిరస్కరిస్తున్నామని భారత...
News

సనాతన ధర్మంలోకి ఘర్‌వాపసీ అయిన 30 మంది ముస్లిములు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 30మంది ముస్లిములు ఇస్లాం మతాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి తిరిగివచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ‘సాఝా సంస్కృతి మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆ ముస్లిములను స్వధర్మంలోకి తీసుకొచ్చే సంప్రదాయాన్ని పూర్తి చేసింది. మధ్యప్రదేశ్ మతస్వేచ్ఛ చట్టం 2021...
News

రామకృష్ణ మఠం సందర్శించిన కార్గిల్ యోధుడు కెప్టెన్ నవీన్ నాగప్ప

అమరవీరుల త్యాగాలు గుర్తించి గౌరవించడమే సైనికులకు ఇచ్చే నిజమైన నివాళి అని కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ నవీన్ నాగప్ప చెప్పారు. జూలై 26న కార్గిల్ దివస్ రోజున దీపాలు వెలిగించి సైనిక అమరవీరులకు నివాళి అర్పించాలని ఆయన సూచించారు. హైదరాబాద్...
ArticlesNews

సమాజంలో ఆదర్శ సంబంధాల స్వరూపం శ్రీరాముడు

“రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా" ధర్మం అంటే ఏమిటో నిర్వచించటం కష్టమే అయినప్పటికీ మనస్సుకు అవగాహన ఏర్పడాలి కదా కొద్దిగానో, గొప్పగానో. అందుకోసం వివిధ రీతులలో ప్రబోధాలు చేశారు మన పెద్దలు. ఆ...
1 1,428 1,429 1,430 1,431 1,432 3,071
Page 1430 of 3071